Posted on 2024-09-17 22:39:34
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా:షాద్ నగర్ బీఆర్ఎస్ యువ నాయకులు కేశంపేట్ మాజీ ఎంపీపీ ఎల్గానమోని రవీందర్ యాదవ్జన్మదిన వేడుకలు మంగళవారం ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మహబూబ్నగర్ ఎమ్మెల్సీ నాగరకుంట నవీన్ రెడ్డి హాజరై రవీందర్ యాదవ్ ను శాలువాతో సన్మానించి జన్మదిన శభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు వీరేశం గుప్త,ప్రశాంత్ గౌడ్,శ్రీనివాస్ గౌడ్,కృష్ణ,రాములు నాయక్,రాజేష్ కాయక్,వేరయ్య,శ్రీశైలం,రవి గౌడ్ సత్యం గౌడ్,శ్రీశైలం,కుమార్,నర్సింలు,మహేష్,నరేష్,సత్యం,కుమార్,మల్లేష్,శ్రీకాంత్,జగన్ తదితరులు పాల్గొన్నారు
వీర్లపల్లిలో పచ్చని మారణకాండ: ఎమ్మెల్యే నోట "పిచ్చి మొక్కల" మాట!
Posted On 2026-04-26 07:56:12
Readmore >
పెట్రోల్, డీజిల్ నిల్వలపై ఆందోళన వద్దు : కలెక్టర్ కృతిక శుక్ల
Posted On 2026-04-25 22:28:14
Readmore >
కానిస్టేబుల్ భార్య, అతడి కుమారుడ్ని కత్తితో పొడిచి చంపిన ప్రియురాలు
Posted On 2026-04-25 21:27:36
Readmore >
రాజన్న సిరిసిల్ల జిల్లా : బాల్య వివాహం... అడ్డుకున్న అధికారులు..
Posted On 2026-04-25 17:10:44
Readmore >