Posted on 2024-09-18 10:50:29
డైలీ భారత్, భద్రాద్రి, కొత్తగూడెం: ఇటీవల అనారోగ్యంతో మరణించిన తాళ్లూరి హనుమయ్య కుటుంబ సభ్యులను పరామర్శించి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆర్థిక సాయం చేశారు.
ఈరోజు జూలూరుపాడు మండలం పాపకొల్లు గ్రామ పంచాయతీకి చెందిన తాళ్లూరి హనుమయ్య ఇటీవల కొన్ని రోజుల క్రితం అనారోగ్యంతో మరణించడంతో వారి నివాసానికి వెళ్లి బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి ఆర్థిక సాయం అందజేసిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రోకటి సురేష్ (2000రూ) పాపిన్ని జనార్ధన్ రావు (50 కేజీలు బియ్యం) రామిశెట్టి రాంబాబు ,ధర్మరాజుల శంకరయ్య, తాళ్లూరి అచ్చయ్య, తాళ్లూరి వీరయ్య,గుమ్మడి వెంకటేశ్వర్లు, షేక్ సుభాని (1000రూ) పాపిన్ని గోపాలరావు, ధర్మరాజుల రాఘవలు, బలుగూరి నరసింహారావు, పాపిన్ని మధు కిరణ్,నాగేశ్వరరావు, కిషన్, మరియు తదితరులు పాల్గొన్నారు..
వీర్లపల్లిలో పచ్చని మారణకాండ: ఎమ్మెల్యే నోట "పిచ్చి మొక్కల" మాట!
Posted On 2026-04-26 07:56:12
Readmore >
పెట్రోల్, డీజిల్ నిల్వలపై ఆందోళన వద్దు : కలెక్టర్ కృతిక శుక్ల
Posted On 2026-04-25 22:28:14
Readmore >
కానిస్టేబుల్ భార్య, అతడి కుమారుడ్ని కత్తితో పొడిచి చంపిన ప్రియురాలు
Posted On 2026-04-25 21:27:36
Readmore >