| Daily భారత్
Logo




దుర్గా మాత అమ్మవారిని దర్శించుకున్న ఆశన్నగారి మధుకర్ రెడ్డి

News

Posted on 2024-10-09 00:34:52

Share: Share


దుర్గా మాత అమ్మవారిని దర్శించుకున్న ఆశన్నగారి మధుకర్ రెడ్డి

డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: దేవి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా షాద్ నగర్ పట్టణం శ్రీనగర్ కాలనీలో ఏర్పాటు చేసిన దుర్గామాత మండపాన్ని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించిన షాద్ నగర్ నియోజకవర్గం రెడ్డి సంఘం యువజన అధ్యక్షుడు ఆశన్నగారి మధుకర్ రెడ్డి.. ఈ సందర్భంగా మధుకర్ రెడ్డి మాట్లాడుతూ ఆధ్యాత్మిక వేడుకల్లో నవరాత్రి ఉత్సవాలు తనకు కూడా భాగస్వామ్యం కల్పించడం సంతోషకరంగా ఉందని అన్నారు.ఎంతో మహిమాన్విత్వమైన అమ్మవారి సన్నిధిలో ప్రత్యేక పూజలు  స్వయంగా చేయడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో నిర్వాహకులు చందూలాల్,విష్ణువర్ధన్ రెడ్డి,శివ,సురేష్,నవీన్ రెడ్డి,గానీ పికెపి,శివ,భారత్, ముక్తేశ్వర్,ప్రవీణ్,చరణ్ తదితరులు పాల్గొన్నారు

Image 1

సింగర్ మంగ్లీపై కేసు నమోదు

Posted On 2026-04-11 11:02:54

Readmore >
Image 1

కామారెడ్డి ఎమ్మెల్యే సహకారంతో ఎంజిఎన్ఆర్ ఈజీఎస్ కింద పది లక్షల విలువగల సీసీ రోడ్లు మంజూరు

Posted On 2026-04-11 10:47:57

Readmore >
Image 1

సిరిసిల్ల కలెక్టరేట్ బైపాస్ రోడ్డులో రూ. 2.81 కోట్లతో కొత్త 33/11 కేవీ సబ్‌స్టేషన్ మంజూరు

Posted On 2026-04-11 08:51:32

Readmore >
Image 1

ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని ఎస్బిఐ ఎటిఎం మిషన్ మాయం

Posted On 2026-04-11 08:33:02

Readmore >
Image 1

గంజాయి సేవిస్తున్న ముగ్గురు వ్యక్తుల అరెస్ట్, డీ-అడిక్షన్ సెంటర్‌కు తరలింపు

Posted On 2026-04-10 21:55:23

Readmore >
Image 1

సెల్ టవర్ బ్యాటరీల చోరీలకు పాల్పడతున్న అంతర్ రాష్ట్ర ముఠా అరెస్టు

Posted On 2026-04-10 21:17:45

Readmore >
Image 1

డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో దొరికితే వాహనం సీజ్ చేసే అధికారం పోలీసులకు లేదు

Posted On 2026-04-10 21:16:25

Readmore >
Image 1

అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న రెండు టాక్టర్లు పట్టుకున్న చండ్రుగొండ పోలీసులు

Posted On 2026-04-10 20:50:16

Readmore >
Image 1

బొత్స తో తెలుగుశక్తి అధ్యక్షుడు బి.వి.రామ్ భేటీ

Posted On 2026-04-10 20:49:00

Readmore >
Image 1

పీజీ ఫలితాలు విడుదల

Posted On 2026-04-10 20:44:45

Readmore >