| Daily భారత్
Logo




పి ఆర్ టి యు టి ఎస్ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులుగా భాగన్నగారి బాగారెడ్డి, కాసుల హరిరంజన్ శర్మ ఎన్నిక

News

Posted on 2024-10-09 07:56:47

Share: Share


పి ఆర్ టి యు టి ఎస్ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులుగా భాగన్నగారి బాగారెడ్డి, కాసుల హరిరంజన్ శర్మ ఎన్నిక

డైలీ భారత్, మాసాయిపేట: హైదరాబాదులో జరిగిన 35 వ పి ఆర్ టి యు టి ఎస్ రాష్ట్ర కౌన్సిల్ సమావేశాలలో  మాసాయిపేట మండలం నుండి బాగాన్నగారి బాగారెడ్డి మరియు కాసుల హరిరంజన్ శర్మ పి ఆర్ టి యు టి ఎస్  రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులుగా ఎన్నికకావడం జరిగినది.

ఈ సందర్భంగా పి.ఆర్.టి.యు మాసాయిపేట మండల అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి నవీన్ కుమార్, జిల్లా కార్యదర్శి దయాకర్, మండల కార్యవర్గ సభ్యులు వెంకటేశ్వర్లు,శ్రీశైలం, బాలమణి, రాష్ట్రస్థాయిలో ఎన్నికైన వారికి అభినందనలు తెలుపడం జరిగినది.

Image 1

సామాజిక న్యాయం చెప్పటం కాదు - అమలు చేయాలి

Posted On 2026-04-11 17:27:29

Readmore >
Image 1

ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించిన బీజేపీ నాయుకులు తంబళ్ల రవి

Posted On 2026-04-11 17:12:24

Readmore >
Image 1

ప్రజానాట్య మండల రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయండి

Posted On 2026-04-11 16:26:39

Readmore >
Image 1

కేరళ తరహాలో మున్సిపాలిటీల్లో ఉపాధి పనిని ప్రవేశపెట్టాలి

Posted On 2026-04-11 16:25:00

Readmore >
Image 1

గిరిజన ప్రాంతాల్లో నాణ్యమైన వైద్య సేవలు అందించడం గర్వకారణం : జిల్లా కలెక్టర్ అంకిత్ IAS

Posted On 2026-04-11 16:20:14

Readmore >
Image 1

రేషన్ బియ్యం అక్రమ రవాణాపై కఠిన చర్యలు

Posted On 2026-04-11 16:16:39

Readmore >
Image 1

అడిక్షన్ కౌన్సిలింగ్ సెంటర్‌ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్ అంకిత్

Posted On 2026-04-11 16:14:19

Readmore >
Image 1

మహాత్మా జ్యోతిబా పూలె జయంతి ఉత్సవాలలో -టిఎన్జీవోస్ కామారెడ్డి జిల్లా శాఖ

Posted On 2026-04-11 16:12:01

Readmore >
Image 1

సింగర్ మంగ్లీపై కేసు నమోదు

Posted On 2026-04-11 11:02:54

Readmore >
Image 1

కామారెడ్డి ఎమ్మెల్యే సహకారంతో ఎంజిఎన్ఆర్ ఈజీఎస్ కింద పది లక్షల విలువగల సీసీ రోడ్లు మంజూరు

Posted On 2026-04-11 10:47:57

Readmore >