Posted on 2024-10-19 08:14:10
దాడి చేసిన ఏడుగురుపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టాలి
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం ఇల్లందు మండలం కేంద్ర పరిధిలోని గురువారం రాత్రి జగదంబా పాన్ సెంటర్ వద్ద .రిపోర్టర్ సుదర్శన్ పై ఏడుగురు వ్యక్తులు పైశాచికంగా బీరు బాటిల్ తో దాడి చేయగా .స్పృహ తప్పి పడిపోయి నాడు చుట్టుపక్కల వారు వచ్చి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు సర్కిల్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ .సంఘటన స్థలానికి .చేరుకొని దాడి చేసిన ఏడుగురు తో పాటు వారికి సహకరించిన ఇద్దరిని కూడా అదుపులోకి తీసుకొని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేయడం జరిగింది . వారిని కఠినంగా శిక్షించాలని లేని పక్షంలో జిల్లా ఎస్పీని కలుస్తామని జర్నలిస్టులపై దాడులను. అరికట్టాలని లేని పక్షంలో మరో ఉద్యమానికి శ్రీకారం చుడుతామని. జర్నలిస్టుల సంఘం పోరం అధ్యక్షులు కొప్పుల రమేష్ డిమాండ్ చేసినారు
ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశాన్ని ప్రారంభించిన జంగంపల్లి సర్పంచ్ శ్రీ వాణి వాసు
Posted On 2026-04-12 12:39:23
Readmore >
పేదింటి పెళ్లికూతురికి పుస్తే మట్టలు అందచేసిన TPCC రాష్ట జనరల్ సెక్రటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి
Posted On 2026-04-12 11:41:31
Readmore >
డీ అడిక్షన్, కౌన్సెలింగ్ కేంద్రాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి గితే
Posted On 2026-04-11 22:48:59
Readmore >
జిల్లా పోలీస్ కార్యాలయంలో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు
Posted On 2026-04-11 19:50:42
Readmore >
జంగంపల్లి గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు
Posted On 2026-04-11 19:48:36
Readmore >