Posted on 2023-12-10 22:35:49
రోడ్డు ప్రమాదం లో వ్యక్తి మృతి మరొకరి పరిస్థితి విషమం
డైలీ భారత్, సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లి మండలం కొదురుపాక గ్రామం కరీంనగర్ హైవేపై ఎదురు ఎదురుగా వస్తున్న రెండు వాహనాలు ఢీకొట్టుకొని అక్కడికక్కడే ఒకరు మృతి చెందినట్లు మరొకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు స్థానికులు సమాచారం.
పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది..
నకిలీ "షాదీ ముబారక్" లబ్ధిదారులను సృష్టించి ప్రభుత్వ నిధులను మళ్లించినందుకు ఆరుగురి అరెస్టు
Posted On 2026-06-14 20:18:49
Readmore >
దుబాయ్-అహ్మదాబాద్ విమానం టాయిలెట్లో రూ.4.26 కోట్ల బంగారం స్వాధీనం
Posted On 2026-06-14 14:08:47
Readmore >