Posted on 2025-06-07 19:09:46
డైలీ భారత్, ఖమ్మం: ఖమ్మం జిల్లా కల్లూరు పోలీస్ స్టేషన్ పరిధిలో విధులు నిర్వహిస్తున్న మహిళ ఎస్సై పై చేయి చేసుకుని దాడికి ప్రయత్నించిన వారిపై కట్టిన చర్యలు తీసుకోవాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మహిళా మండలి అధ్యక్షురాలు షేక్ జాన్ బి డిమాండ్ చేశారు,వారు మాట్లాడుతూ సమాజానికి రక్షణ కవచంగా ఉన్న పోలీస్ అధికారి పైన దాడి చేయడం అనేది హేయమైన చర్య అని,దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని,వారి వెనుక ఎంతటి రాజకీయ పార్టీ నాయకులు ఉన్నా సరే దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు,ఒక మహిళ అని చూడకుండా ఎస్సై పై దాడి చేయడం దుర్మార్గమైన చర్య దీనిని మహిళ మండలి తరుపున తీవ్రంగా ఖండిస్తునామని దోషులు ఎంతటి వారైనా తగు చర్యలు చేపట్టాలని ఆమె డిమాండ్ చేశారు.
దుబాయ్-అహ్మదాబాద్ విమానం టాయిలెట్లో రూ.4.26 కోట్ల బంగారం స్వాధీనం
Posted On 2026-06-14 14:08:47
Readmore >
ఘనంగా భీమారం గ్రామ సర్పంచ్ గీత వీరేశం గుప్త జన్మదిన వేడుకలు
Posted On 2026-06-14 13:54:26
Readmore >
ఇందిరమ్మ ఇళ్ళను పరిశీలించిన బిజెపి నియోజకవర్గ నాయకులు తంబళ్ల రవి
Posted On 2026-06-14 13:11:06
Readmore >
కామారెడ్డి పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి : అఖిల భారతీయ విద్యార్థి పరిషత్
Posted On 2026-06-14 08:30:06
Readmore >