Posted on 2025-06-08 10:59:11
డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: సిరిసిల్ల జిల్లా కేంద్రం పెద్దూర్ డబుల్ బెడ్రూమ్ వద్ద నూతనంగా పోచమ్మ తల్లి, మైసమ్మ తల్లి విగ్రహాల ప్రతిష్టాపన సందర్భంగా 36 వ వార్డు మాజీ కౌన్సిలర్ కల్లూరి రాజు ఈ రోజు ఆదివారం నిర్వహించనున్న మహా అన్నదాన కార్యక్రమానికి 50 కిలోల బియ్యం విరాళం అందజేశారు
ఈ సందర్భంగా నిర్వాహకులు మాజీ కౌన్సిలర్ కల్లూరి రాజుకి కృతజ్ఞతలు తెలియజేస్తూ అమ్మవార్ల ఆశీస్సులు వారిపై ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో గడ్డం వెంకటేష్, కొక్కుల నర్సయ్య, కోడూరి మల్లేశం, బొల్లి అంబదాస్, తౌటం సాయి, మంత్రి సాయినాథ్ మరియు నిర్వాహకులు పాల్గొన్నారు.
నకిలీ "షాదీ ముబారక్" లబ్ధిదారులను సృష్టించి ప్రభుత్వ నిధులను మళ్లించినందుకు ఆరుగురి అరెస్టు
Posted On 2026-06-14 20:18:49
Readmore >
దుబాయ్-అహ్మదాబాద్ విమానం టాయిలెట్లో రూ.4.26 కోట్ల బంగారం స్వాధీనం
Posted On 2026-06-14 14:08:47
Readmore >
ఘనంగా భీమారం గ్రామ సర్పంచ్ గీత వీరేశం గుప్త జన్మదిన వేడుకలు
Posted On 2026-06-14 13:54:26
Readmore >
ఇందిరమ్మ ఇళ్ళను పరిశీలించిన బిజెపి నియోజకవర్గ నాయకులు తంబళ్ల రవి
Posted On 2026-06-14 13:11:06
Readmore >