Posted on 2025-07-08 22:54:48
చిన్నారి కుటుంబంలో అంతులేని విషాదం
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:కరెంట్ షాక్ తో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నాలుగేళ్ల చిన్నారి మంగళవారం మృతి చెందింది. మాక్లూర్ మండలం పోలీసుల కథనం ప్రకారం.. మాక్లూర్ మండలం దుర్గానగర్ సింగంపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని ఎలియా నాయక్ తాండాలో భాణావత్ మనస్వీ (4) బందువుల ఇంటిలో ఏప్రిల్ 3న అడుకుంటు ఎలక్ట్రిక్ హీటర్ ను ముట్టుకొని కరెంట్ షాక్ కు గురైంది. గమనించిన కుటుంబ సభ్యులు నగరంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం హైద్రాబాద్ లోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతు ఉదయం మృతి చెందింది. బాలిక తండ్రి భాణవాత్ విజయ్ కుమార్ పిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు.
నకిలీ "షాదీ ముబారక్" లబ్ధిదారులను సృష్టించి ప్రభుత్వ నిధులను మళ్లించినందుకు ఆరుగురి అరెస్టు
Posted On 2026-06-14 20:18:49
Readmore >
దుబాయ్-అహ్మదాబాద్ విమానం టాయిలెట్లో రూ.4.26 కోట్ల బంగారం స్వాధీనం
Posted On 2026-06-14 14:08:47
Readmore >
ఘనంగా భీమారం గ్రామ సర్పంచ్ గీత వీరేశం గుప్త జన్మదిన వేడుకలు
Posted On 2026-06-14 13:54:26
Readmore >
ఇందిరమ్మ ఇళ్ళను పరిశీలించిన బిజెపి నియోజకవర్గ నాయకులు తంబళ్ల రవి
Posted On 2026-06-14 13:11:06
Readmore >