Posted on 2025-07-17 13:38:04
డైలీ భారత్, హైదరాబాద్: గ్రామీణ స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ త్వరలో వెలువడున్న నేపథ్యంలో జడ్పీపి, జడ్పిటిసి, ఎంపీటీసీ ఎంపీపీ స్థానాలను ఖరారు చేస్తూ.. రాష్ట్ర ప్రభుత్వము బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది,
మేడ్చల్,మల్కాజ్గిరి,అర్బన్ జిల్లాగా మార్చడంతో జిల్లా పరిషత్ జడ్పిపి,ల జాబితా నుంచి దానిని తొలగించా రు. ఎన్నికల సిబ్బందిని సిద్ధం చేయాలని కలెక్టర్లకు ఎన్నికల సంఘం ఆదేశించింది, రాష్ట్రంలో జడ్పీలు 31, ఎంపీపీలు 556, జడ్పిటి సిలు 566, ఎంపీటీసీలు స్థానాలు 5,773, గ్రామపంచాయతీలు 12, 778, వార్డులు 1, లక్ష 12 వేల 696 ఉన్నట్లు అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది..
మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికలకు సర్వం సిద్ధం కావాలని పంచాయతీరాజ్ శాఖ సిబ్బందిని తెలంగాణ ప్రభుత్వం ఆదేశించింది, ఎన్నికలకు అవసరమయ్యే సామాగ్రిని అందుబాటులో ఉంచుకోవాలని సూచించింది.
ఇందిరమ్మ ఇళ్ళను పరిశీలించిన బిజెపి నియోజకవర్గ నాయకులు తంబళ్ల రవి
Posted On 2026-06-14 13:11:06
Readmore >
కామారెడ్డి పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి : అఖిల భారతీయ విద్యార్థి పరిషత్
Posted On 2026-06-14 08:30:06
Readmore >
అశ్వారావుపేట 100 పడకల హాస్పిటల్ త్వరగా పూర్తి చేయాలి : బీజేపీ నాయకులు తంబళ్ల రవి
Posted On 2026-06-13 20:32:49
Readmore >
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇసుక కాంట్రాక్టులపై తుడుం దెబ్బ ఆందోళన
Posted On 2026-06-13 11:35:06
Readmore >