Posted on 2025-07-25 08:09:22
డైలీ భారత్, కాంచీపురం: తన సుఖం కోసం కన్నబిడ్డల్ని కడతేర్చిన కసాయి తల్లి, ఆమె ప్రియుడికి జీవిత ఖైదు విధిస్తూ కాంచీపురం కోర్టు గురువారం తీర్పునిచ్చింది. 2018లో వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నారన్న నెపంతో పాలలో మత్తుమాత్రలు కలిపి 7 ఏళ్ల అజయ్, 4 ఏళ్ల కర్ణికను హతమార్చిన కేసులో తల్లి అభిరామి, ఆమె ప్రియుడు మీనాక్షి సుందరాన్ని చెన్నై పోలీసులు అరెస్టు చేశారు. నేరం రుజువు కావడంతో అభిరామి, సుందరానికి మరణించే వరకు జీవిత ఖైదు విధిస్తూ న్యాయమూర్తి తీర్పునిచ్చారు.
అంతర్రాష్ట్ర కల్తీ నెయ్యి ముఠా గుట్టు రట్టు.. 6,500 లీటర్లకు పైగా కల్తీ నెయ్యి స్వాధీనం
Posted On 2026-06-18 20:52:31
Readmore >
కామారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ
Posted On 2026-06-18 20:47:25
Readmore >
ఉపాధ్యాయులకు టెట్ నుండి మినహాయింపు ఇవ్వాలి తపస్ నాయకుల వినతిపత్రం
Posted On 2026-06-18 20:43:25
Readmore >
హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా నిర్మాణాలు చేపడితే తగిన బుద్ధి చెబుతాం : బీజేపీ నాయకులు తంబళ్ల రవి
Posted On 2026-06-18 18:24:01
Readmore >
నూతనంగా మంజూరైన ప్రీ-ప్రైమరీ విభాగాన్ని ప్రారంభించిన 6 వ వార్డ్ కౌన్సిలర్ నిట్టు గంగాధర్
Posted On 2026-06-18 18:21:32
Readmore >
రెండో పెళ్లి గురించి తెలిసినంత మాత్రాన బంధువులు నేరస్తులు కాలేరు : సుప్రీంకోర్టు సంచలన తీర్పు
Posted On 2026-06-18 17:26:43
Readmore >