Posted on 2025-08-13 15:28:41
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: కొత్తగూడెం మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ కాపు సీతాలక్ష్మి బుధవారం పలు శుభకార్యాలకు హాజరై దీవించారు. రామవరం ప్రాంతానికి చెందిన మధు కుమార్తె ఆరుణ్య చెవులు కుట్టు వేడుకకు హాజరై చిన్నారిని దీవించారు. అనంతరం అరిసెల రాజు - రాధా దంపతుల ఏకైక కుమార్తె రమ్య - భీమేశ్వర్ పెళ్లి వేడుకకు హాజరై ఆశీర్వదించారు. మొగడ సతీష్ - శిరీష దంపతుల ప్రధమ కుమారుడు ధనుష్ హల్ది వేడుకకు హాజరై నూతన వస్త్రాలు అందించి శుభాకాంక్షలు చెప్పారు. ఈ కార్యక్రమాల్లో బీఆర్ఎస్ నాయకులు మరియు పలువురు పాల్గొన్నారు.
జూలై 13న మాస శివరాత్రి విశిష్టత.. శివాభిషేకానికి అత్యంత పవిత్రమైన రోజు
Posted On 2026-07-13 05:57:44
Readmore >
విద్యార్థుల్లో సేవాభావం పెంపొందించే స్కౌట్స్ & గైడ్స్ ఉద్యమం : కంకణాల రాంరెడ్డి
Posted On 2026-07-12 16:55:14
Readmore >
బాన్సువాడలో పోలీసు వ్యవస్థకు నూతన ఊపు... రూ.44 లక్షలతో 4 భవనాల ప్రారంభం
Posted On 2026-07-12 16:48:16
Readmore >
తెలంగాణకు మూడు బులెట్ ట్రైన్స్ : కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్
Posted On 2026-07-12 03:35:06
Readmore >