Posted on 2025-08-14 14:59:24
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: దేశవ్యాప్తంగా చేపడుతున్న రాజీవ్ జ్యోతి సద్భావన యాత్ర నిజామాబాద్ జిల్లా కేంద్రానికి గురువారం చేరుకున్న సందర్భంగా కాంగ్రెస్ భవన్ నందు పిసిసి ప్రధాన కార్యదర్శి రామ్ భూపాల్, క్రమశిక్షణ కమిటీ మెంబర్ రామ కృష్ణ స్వాగతం పలికి రాజీవ్ గాంధీ కి ఘన నివాళులు అర్పించారు.
ఈ కార్యక్రమంలో మాజీ వక్ఫ్ బోర్డు చైర్మన్ జావీద్ అక్రమ్,నగర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు రేవతి,మహిళా కాంగ్రెస్ నాయకులు పోల ఉష,గాజుల సుజాత,మలైకా బేగం, ఎన్ ఎస్ యు ఐ నాయకులు సాయి కిరణ్,శివ,అపర్ణ,మహమ్మద్ అసద్,పుప్పాల విజయ, ఉల్లెంగ నాగరాజు,ముశ్షు పటేల్ తదితరులు పాల్గొన్నారు.
జూలై 13న మాస శివరాత్రి విశిష్టత.. శివాభిషేకానికి అత్యంత పవిత్రమైన రోజు
Posted On 2026-07-13 05:57:44
Readmore >
విద్యార్థుల్లో సేవాభావం పెంపొందించే స్కౌట్స్ & గైడ్స్ ఉద్యమం : కంకణాల రాంరెడ్డి
Posted On 2026-07-12 16:55:14
Readmore >
బాన్సువాడలో పోలీసు వ్యవస్థకు నూతన ఊపు... రూ.44 లక్షలతో 4 భవనాల ప్రారంభం
Posted On 2026-07-12 16:48:16
Readmore >
తెలంగాణకు మూడు బులెట్ ట్రైన్స్ : కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్
Posted On 2026-07-12 03:35:06
Readmore >