Posted on 2025-08-15 06:09:37
డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: నేడు భారత స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా సిరిసిల్ల పౌర సంక్షేమ సమితి ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ సభ్యుల ఉత్సాహం మధ్యన అధ్యక్షుడు బియాంకర్ శ్రీనివాస్ జాతీయ జెండాను ఆవిష్కరించారు ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ భారతదేశం చాలా అభివృద్ధి జరిగిందని ఇంకా అభివృద్ధి జరగాలని ఇందుకు అందరూ కృషి చేయాలని పేర్కొన్నారు వివిధ విభాగాలలో విద్య వైద్యం మహిళా అభివృద్ధికి కృషి జరపవలసి ఉన్నదని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో బియ్యం కార్ శ్రీనివాస్ అధ్యక్షుడు వేముల సత్యనారాయణ ప్రధాన కార్యదర్శి చిప్ప దేవదాసు కోశాధికారి మరియు సభ్యులు వేముల పోశెట్టి శివశంకర్ కోడం వెంకటేశం తదితరులు పాల్గొన్నారు
జూలై 13న మాస శివరాత్రి విశిష్టత.. శివాభిషేకానికి అత్యంత పవిత్రమైన రోజు
Posted On 2026-07-13 05:57:44
Readmore >
విద్యార్థుల్లో సేవాభావం పెంపొందించే స్కౌట్స్ & గైడ్స్ ఉద్యమం : కంకణాల రాంరెడ్డి
Posted On 2026-07-12 16:55:14
Readmore >
బాన్సువాడలో పోలీసు వ్యవస్థకు నూతన ఊపు... రూ.44 లక్షలతో 4 భవనాల ప్రారంభం
Posted On 2026-07-12 16:48:16
Readmore >
తెలంగాణకు మూడు బులెట్ ట్రైన్స్ : కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్
Posted On 2026-07-12 03:35:06
Readmore >