Posted on 2025-08-16 03:52:36
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్ బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి కుమారుడి వివాహానికి బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను ఆహ్వానించిన మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి. ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి మేన బావ షాద్ నగర్ బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి కుమారుడు శ్రీమంత్ రెడ్డి వివాహం ఈనెల 17న ఆదివారం శంషాబాద్ క్లాసిక్ 3 ఫంక్షన్ హాల్ లో జరగనుండడంతో మాజీ మంత్రి కేటీఆర్ ను మర్యాదపూర్వకంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి కేటీఆర్ ను సన్మానించారు. తన కుమారుడి వివాహానికి తప్పకుండా హాజరు కావాలని కోరారు. ఈ వివాహానికి తను వస్తున్నట్లు కేటీఆర్ తెలిపినట్లు వారు పేర్కొన్నారు..
జూలై 13న మాస శివరాత్రి విశిష్టత.. శివాభిషేకానికి అత్యంత పవిత్రమైన రోజు
Posted On 2026-07-13 05:57:44
Readmore >
విద్యార్థుల్లో సేవాభావం పెంపొందించే స్కౌట్స్ & గైడ్స్ ఉద్యమం : కంకణాల రాంరెడ్డి
Posted On 2026-07-12 16:55:14
Readmore >
బాన్సువాడలో పోలీసు వ్యవస్థకు నూతన ఊపు... రూ.44 లక్షలతో 4 భవనాల ప్రారంభం
Posted On 2026-07-12 16:48:16
Readmore >
తెలంగాణకు మూడు బులెట్ ట్రైన్స్ : కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్
Posted On 2026-07-12 03:35:06
Readmore >