Posted on 2025-08-28 07:42:04
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: ప్రజలకు ఆపద సమయంలో సేవ చేసే అవకాశం అందరికీ రాదు.. వచ్చినప్పుడు.. ఆ ఉద్యోగానికి సార్ధకత చేసుకోవాల్సిన అవసరం ఉంది. అలాంటి గొప్ప మానవతా హృదయాన్ని చాటి చెప్పారు కామారెడ్డి లోని పోలీస్. కామారెడ్డి పోలీసులకు ధన్యవాదాలు తెలిపారు. భారీ వర్షాల్లో వరదల్లో సైతం.. తమ ప్రాణాలను పణంగా పెట్టి ప్రజలకు సేవలు అందిస్తున్న పోలీస్ శాఖకు స్థానికులు కృతజ్ఞతలు తెలిపారు.
తెలంగాణకు మూడు బులెట్ ట్రైన్స్ : కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్
Posted On 2026-07-12 03:35:06
Readmore >
ఆరుగురిని చంపిన నిందితుడిపై రూ.2 లక్షల రివార్డు ప్రకటించిన పోలీసులు
Posted On 2026-07-11 17:04:24
Readmore >