Posted on 2025-08-28 17:49:42
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం:తెలంగాణ రాష్ట్రం బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు సెప్టెంబర్ 10, 11 తేదీలలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పర్యటించనున్న పర్యటనను విజయవంతం చేయాలని బిఆర్ఎస్ పార్టీ శ్రేణులకు పిలుపునిస్తూ బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో భద్రాద్రి జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రేగా కాంతారావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు శాసనమండలి సభ్యులు తాత మధుసూదన్ , పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్ రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర బీఆర్ఎస్ పార్టీ జిల్లా సీనియర్ నాయకులు యల్లంకి సత్యనారాయణ సన్నాహక సమావేశంలో పాల్గొన్న వైరా నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు సమావేశం ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, శాసనమండలి సభ్యులు తాత మధుసూదన్ , రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర , భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రేగా కాంతారావు పార్టీ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసిన జూలూరుపాడు మండలానికి చెందిన వివిధ గ్రామ పంచాయతీ చెందిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు
తెలంగాణకు మూడు బులెట్ ట్రైన్స్ : కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్
Posted On 2026-07-12 03:35:06
Readmore >
ఆరుగురిని చంపిన నిందితుడిపై రూ.2 లక్షల రివార్డు ప్రకటించిన పోలీసులు
Posted On 2026-07-11 17:04:24
Readmore >