Posted on 2025-08-28 17:51:00
డైలీ భారత్, ఖమ్మం జిల్లా:ఖమ్మం జిల్లా కారేపల్లి మండల కేంద్రం బస్టాండ్ సెంటర్లో తెలంగాణ ఉద్యమకారుడు జడల వెంకటేశ్వర్లు దశదినకర్మలకు వృద్ధిరాజు రవిచంద్ర తాత మధు లాకావత్ గిరిబాబు హాజరై జడల చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు వారి కుటుంబ సభ్యులకు ఓదార్చారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ వెంకటేశ్వర్లు తెలంగాణ సాధనలో ప్రత్యేక పాత్ర పోషించాడని ఆయన లేని లోటును ఎప్పటికీమరచిపోలేను లేకున్నా ఆయన జ్ఞాపకాలు మర్చిపోలేని ఉన్నారు ఈ కార్యక్రమంలో గ్రంథాలయ మాజీ చైర్మన్ దిండిగాల రాజేందర్,లాకవత్ గిరిబాబు , వైరా నియోజకవర్గ ఐదు మండలాల ప్రజలు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
తెలంగాణకు మూడు బులెట్ ట్రైన్స్ : కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్
Posted On 2026-07-12 03:35:06
Readmore >
ఆరుగురిని చంపిన నిందితుడిపై రూ.2 లక్షల రివార్డు ప్రకటించిన పోలీసులు
Posted On 2026-07-11 17:04:24
Readmore >