Posted on 2025-09-01 14:55:52
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:సీపీఎ స్ ను రద్దు చేయాలని ఉద్యోగ ఉపాధ్యాయ జేఏసీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా నిజామాబాద్ నిర్వహించారు. నిజామాబాద్ ఉద్యోగ జేఏసీ చైర్మన్ సుమన్ ఆధ్వర్యంలో ఉద్యోగులు ఉపాధ్యాయులు నల్ల బ్యాడ్జీ లు ధరించి నిరసన వ్యక్తం చేశారు. ఉద్యోగుల హక్కు ఓ పీ ఎస్ కోసం పోరాటం చేస్తామని తెలిపారు. సీపీఎస్ ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ నిరసనలో ఉద్యోగ ఉపాధ్యాయ జేఏసీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణకు మూడు బులెట్ ట్రైన్స్ : కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్
Posted On 2026-07-12 03:35:06
Readmore >
ఆరుగురిని చంపిన నిందితుడిపై రూ.2 లక్షల రివార్డు ప్రకటించిన పోలీసులు
Posted On 2026-07-11 17:04:24
Readmore >
సిరిసిల్లలో ఘనంగా బండి సంజయ్ జన్మదినం : BJYM ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం
Posted On 2026-07-11 14:06:28
Readmore >