Posted on 2025-09-10 10:24:33
డైలీ భారత, రాజన్న సిరిసిల్ల: సిరిసిల్ల పట్టణానికి చెందిన నిరుపేద చేనేత కుటుంబానికి చెందిన దూస రాకేష్ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా ఈ రోజు 36 వ వార్డు మాజీ కౌన్సిలర్ కల్లూరి రాజు వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ తన వంతు సహాయంగా 50 కిలోల బియ్యం అందజేశారు.
ఈ కార్యక్రమంలో గడ్డం వెంకటేష్,ఆకుల సత్యనారాయణ, కొక్కుల నర్సయ్య, అడిగోప్పుల దేవదాస్,దూస ఎల్లప్ప, జగిత్యాల మల్లేశం, సిరిగిరి శేఖర్,గాజెంగి అశోక్, శివరాత్రి రమేష్, గోక లక్ష్మిరాజం, గుంటుక మునేశ్వర్, గోక సురేష్ మరియు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు
ఆరుగురిని చంపిన నిందితుడిపై రూ.2 లక్షల రివార్డు ప్రకటించిన పోలీసులు
Posted On 2026-07-11 17:04:24
Readmore >
సిరిసిల్లలో ఘనంగా బండి సంజయ్ జన్మదినం : BJYM ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం
Posted On 2026-07-11 14:06:28
Readmore >
"ఆరోగ్య సమస్యల అవగాహనపై నర్సింగ్ విద్యార్థుల క్షేత్ర పర్యటన"
Posted On 2026-07-11 13:59:01
Readmore >