Posted on 2025-09-11 07:37:16
అకాల మృతికి పలు సీనియర్ జర్నలిస్టులు సంతాపం
బిజెపి జిల్లా అధ్యక్షుడు దినేష్ కుల చారి జర్నలిస్ట్ మృతి పట్ల ప్రగాడ సంతాపం
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలంలో ఓ ప్రముఖ దినపత్రిక లో గత కొద్ది సంవత్సరాలుగా జర్నలిస్ట్ గా విధులు నిర్వహిస్తున్న నారాయణ గురువారం ఉదయం గుండెపోటుతో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయన మరణం పట్ల నిజామాబాద్ జిల్లాకు చెందిన పలు సీనియర్ జర్నలిస్టులు వివిధ జర్నలిస్ట్ సంఘాలు సంతాపం తెలిపారు. అలాగే బిజెపి జిల్లా అధ్యక్షుడు దినేష్ కులచారి ప్రగాడ సానుభూతి తెలిపే సంతాపం ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత కొద్ది సంవత్సరాలుగా ఓ ప్రముఖ దినపత్రికలో వాస్తవాలు నిర్భయంగా రాస్తూ ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా నిలుస్తూ ఎన్నో వార్తా కథనాలు రాశారని ఆయన మృతి జర్నలిస్టు లోకానికి తీరని లోటు అని ఆయన తెలిపారు.
ఆరుగురిని చంపిన నిందితుడిపై రూ.2 లక్షల రివార్డు ప్రకటించిన పోలీసులు
Posted On 2026-07-11 17:04:24
Readmore >
సిరిసిల్లలో ఘనంగా బండి సంజయ్ జన్మదినం : BJYM ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం
Posted On 2026-07-11 14:06:28
Readmore >
"ఆరోగ్య సమస్యల అవగాహనపై నర్సింగ్ విద్యార్థుల క్షేత్ర పర్యటన"
Posted On 2026-07-11 13:59:01
Readmore >
శబరిమలలో కీలక సంస్కరణలను ప్రవేశపెట్టిన దేవస్వంబోర్డు అధ్యక్షుడు కె. జయకుమార్
Posted On 2026-07-11 13:49:13
Readmore >