Posted on 2025-09-27 14:59:00
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: దివంగత మాజీ పిసిసి అధ్యక్షుడు ధర్మపురి శ్రీనివాస్ 77వ జయంతి పురస్కరించుకొని నగరంలోని రైల్వే స్టేషన్, బస్టాండ్ తదితర ప్రాంతాల్లో అనాధలకు 45వ డివిజన్ మాజీ కార్పొరేటర్ ఆకుల హేమలత శ్రీనివాస్ దంపతులు వారికి దుప్పట్లు ఆహార ప్యాకెట్లు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎంతో మందికి రాజకీయ జీవితాన్ని ఇచ్చిన గొప్ప వ్యక్తి డి శ్రీనివాస్ మరణం అప్పట్లో ఎంతో మందిని కల్చివేసిందని రాజకీయాలకతీతంగా అందరిని ఆయన దగ్గరికి తీస్తూ ఎవరికి ఏ కష్టం వచ్చినా డీఎస్ వెన్నంటూ ఉండి వారి సమస్యలు తీర్చే వారని అలాంటి వారి లేని లోటు జిల్లాకు తీరనిదని పేర్కొన్నారు. ఆయనను స్మరించుకుంటూ శనివారం ఆయన జయంతి సందర్భంగా ఆయన ఆత్మ శాంతించాలని రైల్వే స్టేషన్ బస్టాండ్ ప్రాంతాల్లో అనాధలకు దుప్పట్లు ఆహార ప్యాకెట్లను అందజేసినట్లు వారు తెలిపారు.
గంజాయి సేవిస్తున్న ముగ్గురు వ్యక్తుల అరెస్ట్, డీ-అడిక్షన్ సెంటర్కు తరలింపు
Posted On 2026-04-10 21:55:23
Readmore >
సెల్ టవర్ బ్యాటరీల చోరీలకు పాల్పడతున్న అంతర్ రాష్ట్ర ముఠా అరెస్టు
Posted On 2026-04-10 21:17:45
Readmore >
డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో దొరికితే వాహనం సీజ్ చేసే అధికారం పోలీసులకు లేదు
Posted On 2026-04-10 21:16:25
Readmore >
అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న రెండు టాక్టర్లు పట్టుకున్న చండ్రుగొండ పోలీసులు
Posted On 2026-04-10 20:50:16
Readmore >
బాన్సువాడ పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ
Posted On 2026-04-10 20:41:31
Readmore >
ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు పాలిటెక్నిక్ కోచింగ్ లో ఫీజు రాయితీ
Posted On 2026-04-10 20:39:34
Readmore >
ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా యోగా తరగతి నిర్వహణ
Posted On 2026-04-10 18:20:34
Readmore >