| Daily భారత్
Logo




ఎస్సారెస్పీ ప్రాజెక్టు నుండి లక్ష క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్న అధికారులు

News

Posted on 2025-10-05 09:18:41

Share: Share


ఎస్సారెస్పీ ప్రాజెక్టు నుండి లక్ష క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్న అధికారులు

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: శ్రీరామ్ సాగర్ లోకి ఎగువ ప్రాంతాల నుంచి వరద నీరు వస్తున్న క్రమంలో ఆదివారం ఉదయం 8.30 గంటలకు 26 వరద గేట్ల ద్వారా లక్ష క్యూసెక్కుల నీటిని దిగువన వదులుతున్నారు. ఎగువ నుంచి లక్ష క్యూసెక్కుల వరద వచ్చి చేరుతుండగా దిగువకు 1,09,790 క్యూసెక్కులు వదులుతున్నారు. ఇందులో కాకతీయ కాలువ ద్వారా 4000, ఎస్కేప్ గేట్ల ద్వారా 4000, మిషన్ భగీరథ ద్వారా 231 వదులుతుండగా ఆవిరి రూపంలో 709 క్యూసెక్కుల నీరు పోతుంది.

Image 1

ఎస్సీ సెల్ జూలూరుపాడు మండల అధ్యక్షుడు గా మంద బాబు

Posted On 2026-07-10 06:26:41

Readmore >
Image 1

తెలంగాణను దేశంలోనే అగ్రగామి పారిశ్రామిక రాష్ట్రంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యం : ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి

Posted On 2026-07-10 03:55:48

Readmore >
Image 1

తలసేమియా లైఫ్ సేవర్ అవార్డును అందుకున్న వాసవి క్లబ్ బీబీపేట్

Posted On 2026-07-09 15:56:35

Readmore >
Image 1

పోలీసు స్టేష‌న్ స్థ‌లాన్ని కాపాడిన హైడ్రా

Posted On 2026-07-08 19:27:58

Readmore >
Image 1

మహిళలు, చిన్నారులకు భరోసా... బాధితులకు అండగా జిల్లా భరోసా కేంద్రం

Posted On 2026-07-08 14:21:40

Readmore >
Image 1

సర్పంచుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు భూమన్న యాదవ్ ను కలిసిన బిక్కనూరు మండల సర్పంచులు

Posted On 2026-07-08 14:18:42

Readmore >
Image 1

వైరా నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం దృష్టికి బహిరంగ విజ్ఞప్తి

Posted On 2026-07-08 07:55:23

Readmore >
Image 1

ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణ హత్య.. కత్తితో భార్య గొంతు కోసిన భర్త

Posted On 2026-07-08 07:13:19

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్ల డబుల్ మర్డర్: భూ వివాదంతో రెండు హత్యలు, నిందితుడికి యావజ్జీవ ఖైదు

Posted On 2026-07-07 14:17:19

Readmore >
Image 1

పేలుళ్ల కేసులో గుజరాత్ హైకోర్టు సంచలన తీర్పు

Posted On 2026-07-07 14:05:48

Readmore >