Posted on 2025-10-22 15:07:52
ఆయన కుటుంబానికి బిజెపి పార్టీ అండగా ఉంటుంది
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: రౌడీ షీటర్ రియాజ్ చేతిలో దారుణంగా హత్యకు గురైన సిసిఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ మృతి చెందటం ఆయన కుటుంబాన్నికి, పోలీస్ కుటుంబానికి ప్రత్యేకంగా ఆయన కుటుంబానికి తీరని లోటని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా అన్నారు. ఆయన కానిస్టేబుల్ ప్రమోద్ కుటుంబానికి వెళ్లి ఆయన కుటుంబానికి సానుభూతి తెలిపారు. ఇలాంటి చర్య దుర్మార్గమైన చర్య అని ఆయన అన్నారు. విధి నిర్వహణలో ఉన్న ఓ కానిస్టేబుల్ ని రౌడీషీటర్ రియాజ్ దారుణంగా హతమార్చడం తీవ్ర బాధను కలిగించిందని ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పోలీస్ శాఖ రౌడీ షీటర్ల పై కఠినమైన చర్యలు తీసుకోవాలని అన్నారు. అదేవిధంగా ఆయన కుటుంబం కి బిజెపి ప్రభుత్వం అండగా ఉంటుందని ఎప్పుడు ఇలాంటి ఇబ్బందు ఉన్న తన దగ్గరికి వచ్చి నిర్భయంగా అడిగితే సాయం చేయడానికి ముందు వరుసలో నిలబడతానని అన్నారు. అలాగే ప్రమోద్ పెద్ద కుమారుడు చదువు నిమిత్తం పదో తరగతి వరకు ఉచితంగా అందుకు అయ్యే ఫీజు ఖర్చులు ఇతర పుస్తకాల ఖర్చులు మొత్తం తానే భరిస్తానని స్పష్టం చేశారు. కార్యక్రమంలో బిజెపి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
మహిళలు, చిన్నారులకు భరోసా... బాధితులకు అండగా జిల్లా భరోసా కేంద్రం
Posted On 2026-07-08 14:21:40
Readmore >
సర్పంచుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు భూమన్న యాదవ్ ను కలిసిన బిక్కనూరు మండల సర్పంచులు
Posted On 2026-07-08 14:18:42
Readmore >
వైరా నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం దృష్టికి బహిరంగ విజ్ఞప్తి
Posted On 2026-07-08 07:55:23
Readmore >
ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణ హత్య.. కత్తితో భార్య గొంతు కోసిన భర్త
Posted On 2026-07-08 07:13:19
Readmore >
రాజన్న సిరిసిల్ల డబుల్ మర్డర్: భూ వివాదంతో రెండు హత్యలు, నిందితుడికి యావజ్జీవ ఖైదు
Posted On 2026-07-07 14:17:19
Readmore >
ప్రియుడు కోసం మెడపై నుంచి తోసేసి చావకపోతే.. హార్పిక్ ఎక్కించి భర్తను చంపేసిన భార్య
Posted On 2026-07-07 14:04:52
Readmore >
ఆల్ ఇండియా కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు ఆల్కలాంబ ని మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ మున్సిపల్ చైర్పర్సన్ గడ్డం ఇందుప్రియ
Posted On 2026-07-07 14:03:47
Readmore >