Posted on 2025-10-26 07:06:49
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:నిజామాబాద్ లో ప్రేమలో విఫలమైందని ఓ యువకుడు ఉరేసుకుని బలవన్మరణం చెందినట్లు నాలుగో టౌన్ ఎస్ఐ శ్రీకాంత్ తెలిపారు. పోలీసుల వివరాల ప్రకారం..జిల్లా కేంద్రం డిచ్పల్లి మండలం గొల్లపల్లికి చెందిన ఆకాష్ జిల్లా కేంద్రంలోని ఓ మాల్లో కంప్యూటర్ ఆపరేటర్గా పని చేస్తూ వినాయక్ నగర్లో ఉంటున్నాడు. స్థానికంగా ఉన్న యువతితో ప్రేమాయణం కొనసాగించాడు. ప్రేమ విషయం వారి ఇంట్లో తెలిసి గొడవలు జరగాయి. దీంతో మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదఛాయలు నెలకొన్నాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపడుతున్నారు.
మహిళలు, చిన్నారులకు భరోసా... బాధితులకు అండగా జిల్లా భరోసా కేంద్రం
Posted On 2026-07-08 14:21:40
Readmore >
సర్పంచుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు భూమన్న యాదవ్ ను కలిసిన బిక్కనూరు మండల సర్పంచులు
Posted On 2026-07-08 14:18:42
Readmore >
వైరా నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం దృష్టికి బహిరంగ విజ్ఞప్తి
Posted On 2026-07-08 07:55:23
Readmore >
ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణ హత్య.. కత్తితో భార్య గొంతు కోసిన భర్త
Posted On 2026-07-08 07:13:19
Readmore >
రాజన్న సిరిసిల్ల డబుల్ మర్డర్: భూ వివాదంతో రెండు హత్యలు, నిందితుడికి యావజ్జీవ ఖైదు
Posted On 2026-07-07 14:17:19
Readmore >
ప్రియుడు కోసం మెడపై నుంచి తోసేసి చావకపోతే.. హార్పిక్ ఎక్కించి భర్తను చంపేసిన భార్య
Posted On 2026-07-07 14:04:52
Readmore >
ఆల్ ఇండియా కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు ఆల్కలాంబ ని మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ మున్సిపల్ చైర్పర్సన్ గడ్డం ఇందుప్రియ
Posted On 2026-07-07 14:03:47
Readmore >