Posted on 2025-10-26 13:50:51
డైలీ భారత్, జగిత్యాల:జగిత్యాల జిల్లాలో నిర్వహించిన మోడర్న్ కబడ్డీ తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో, రాజన్న సిరిసిల్ల జిల్లా మోడర్న్ కబడ్డీ నూతన కార్యవర్గం ఏర్పాటుచేయడం జరిగింది. ఈ సందర్భంగా నూతన కార్యవర్గ సభ్యులు రాష్ట్ర అధ్యక్షులు కుంభం రాంరెడ్డి మరియు రాష్ట్ర కార్యవర్గ సభ్యుల సమక్షంలో నియామక పత్రాలు అందుకున్నారు.
ఈ కార్యక్రమంలో TGPETA రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాపన్న గారి నాగరాజు గౌడ్, రాష్ట్ర మోడర్న్ కబడ్డీ నాయకులు మరియు వివిధ జిల్లా ప్రతినిధులు పాల్గొన్నారు.
రాష్ట్ర అధ్యక్షులు కుంభం రాంరెడ్డి నూతన కార్యవర్గ సభ్యులకు అభినందనలు తెలియజేస్తూ, కబడ్డీ క్రీడ అభివృద్ధి కోసం సమష్టిగా కృషి చేయాలని సూచించారు.
నూతన కార్యవర్గం:
అధ్యక్షుడు: నాంపల్లి శ్రీనివాస్
ప్రధాన కార్యదర్శి: తడకల సురేష్
కోశాధికారి: తడకల శ్యాంసుందర్
కార్యవర్గ సభ్యులు:
బండిపెల్లి పరిశరములు
సందేల నరేష్
మహిళలు, చిన్నారులకు భరోసా... బాధితులకు అండగా జిల్లా భరోసా కేంద్రం
Posted On 2026-07-08 14:21:40
Readmore >
సర్పంచుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు భూమన్న యాదవ్ ను కలిసిన బిక్కనూరు మండల సర్పంచులు
Posted On 2026-07-08 14:18:42
Readmore >
వైరా నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం దృష్టికి బహిరంగ విజ్ఞప్తి
Posted On 2026-07-08 07:55:23
Readmore >
ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణ హత్య.. కత్తితో భార్య గొంతు కోసిన భర్త
Posted On 2026-07-08 07:13:19
Readmore >
రాజన్న సిరిసిల్ల డబుల్ మర్డర్: భూ వివాదంతో రెండు హత్యలు, నిందితుడికి యావజ్జీవ ఖైదు
Posted On 2026-07-07 14:17:19
Readmore >
ప్రియుడు కోసం మెడపై నుంచి తోసేసి చావకపోతే.. హార్పిక్ ఎక్కించి భర్తను చంపేసిన భార్య
Posted On 2026-07-07 14:04:52
Readmore >
ఆల్ ఇండియా కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు ఆల్కలాంబ ని మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ మున్సిపల్ చైర్పర్సన్ గడ్డం ఇందుప్రియ
Posted On 2026-07-07 14:03:47
Readmore >