Posted on 2025-11-16 11:13:52
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం అన్నారు పాడు గ్రామానికి చెందిన డాక్టర్ రమేష్ ఎంబిబిఎస్ ఎంఎస్ జనరల్ సర్జన్ వారి కుటుంబ సమేతంగా అన్నార్పాడు గ్రామంలో మహా పడిపూజ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఉమ్మడి జిల్లాల నలుమూలల నుంచి అయ్యప్ప స్వామిదీక్ష స్వాములు భారీగా తరలివచ్చారు రాత్రి 7 గంటలకు అయ్యప్ప స్వామి ప్రత్యేక అభిషేకాలు అనంతరం 18 మెట్లంబడి పడి వెలిగించిన అనంతరం భజన కార్యక్రమాలు అయ్యప్ప స్వాములకు గ్రామ భక్తులకు సద్ది కార్యక్రమాన్ని ఘనంగా ఏర్పాటు చేసినారు ఈ కార్యక్రమాన్ని అన్నారపాడు గ్రామంలో ఏర్పాటు చేయటం చాలా సంతోషకరంగా ఉందని గ్రామస్తులు వారి కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు తెలియజేసుకున్నారు అంతేకాకుండా గ్రామంలో పాడిపంటలు సమృద్ధిగా పండాలని గ్రామం సుఖసంతోషాలతో వర్ధిల్లాలని గ్రామస్తులు అన్నారు ఈ కార్యక్రమంలో మాన్సింగ్, మాజీ సర్పంచ్ బానోతు పద్మ, టీచర్ హనుమ, రవి దంపతులు వారి కుటుంబ సభ్యులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు
ప్రజలు చెయిన్ సిస్టం వ్యాపారాల జోలికి వెళ్ళవద్దు. జిల్లా ఎస్పీ : డాక్టర్.వినీత్ IPS
Posted On 2026-06-19 21:55:09
Readmore >
నీట్ రీ-ఎగ్జామ్ అభ్యర్థులకు టీజీఎస్ ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం
Posted On 2026-06-19 20:54:23
Readmore >
గాంధారి పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్
Posted On 2026-06-19 20:36:40
Readmore >
ఏసీబీకి చిక్కిన సర్వే ల్యాండ్ రికార్డు డిప్యూటీ ఇన్స్పెక్టర్
Posted On 2026-06-19 20:33:12
Readmore >
రవాణా శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఫైర్ సేఫ్టీపై అవగాహన కార్యక్రమం
Posted On 2026-06-19 19:17:58
Readmore >
గాంధీ సరోవర్ ప్రాజెక్ట్కు కేంద్ర రక్షణ శాఖ గ్రీన్ సిగ్నల్
Posted On 2026-06-19 19:11:46
Readmore >
దేవాలయం పక్కన ఉన్న వైన్స్ (మద్యం)షాప్ నీ వెంటనే తొలగించాలి..బీజేపీ నాయకులు తంబళ్ల రవి డిమాండ్
Posted On 2026-06-19 17:52:08
Readmore >
ధూప దీప నైవేద్య అర్చక సంఘం ఆధ్వర్యంలో దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ చిత్రపటానికి పాలాభిషేకం
Posted On 2026-06-19 16:50:47
Readmore >