| Daily భారత్
Logo




ఇందూరు అయ్యప్ప ఆలయంలో అయ్యప్ప స్వామి దీక్ష చేపట్టిన ట్రాన్స్ జెండర్లు

News

Posted on 2025-11-25 08:34:53

Share: Share


ఇందూరు అయ్యప్ప ఆలయంలో అయ్యప్ప స్వామి దీక్ష చేపట్టిన ట్రాన్స్ జెండర్లు

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:నిజామాబాద్ నగరానికి చెందిన దివ్య, ప్రజ్ఞ అనే ట్రాన్స్ జెండర్లు ఇద్దరూ తొలిసారిగా అయ్యప్పస్వామి మండల దీక్ష తీసుకున్నారు. అయ్యప్ప దేవాలయంలో రమేష్ పంతులు వీరికి మాల వేశారు. ఈ సందర్భంగా దీక్ష చేపట్టిన దివ్య, ప్రజ్ఞలు మాట్లాడుతూ.. లోక కళ్యాణార్థం దీక్ష చేపట్టామన్నారు. ఇక్కడ అందరూ తమను ఎలాంటి వివక్ష లేకుండా ఆదరిస్తున్నారని చెప్పారు. తమిళనాడులో తమ ట్రాన్స్ జెండర్లు 15 ఏళ్ల క్రితమే దీక్ష చేపట్టారన్నారు.

Image 1

ప్రజలు చెయిన్ సిస్టం వ్యాపారాల జోలికి వెళ్ళవద్దు. జిల్లా ఎస్పీ : డాక్టర్.వినీత్ IPS

Posted On 2026-06-19 21:55:09

Readmore >
Image 1

నీట్ రీ-ఎగ్జామ్ అభ్యర్థులకు టీజీఎస్ ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం

Posted On 2026-06-19 20:54:23

Readmore >
Image 1

గాంధారి పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్

Posted On 2026-06-19 20:36:40

Readmore >
Image 1

ఏసీబీకి చిక్కిన సర్వే ల్యాండ్‌ రికార్డు డిప్యూటీ ఇన్స్‌పెక్టర్‌

Posted On 2026-06-19 20:33:12

Readmore >
Image 1

రవాణా శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఫైర్ సేఫ్టీపై అవగాహన కార్యక్రమం

Posted On 2026-06-19 19:17:58

Readmore >
Image 1

భూవివాదాలు లేని తెలంగాణ నిర్మాణ‌మే లక్ష్యం

Posted On 2026-06-19 19:13:38

Readmore >
Image 1

గాంధీ సరోవర్‌ ప్రాజెక్ట్‌కు కేంద్ర రక్షణ శాఖ గ్రీన్ సిగ్నల్

Posted On 2026-06-19 19:11:46

Readmore >
Image 1

లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన జీవీఎంసీ ఉద్యోగి

Posted On 2026-06-19 19:00:24

Readmore >
Image 1

దేవాలయం పక్కన ఉన్న వైన్స్ (మద్యం)షాప్ నీ వెంటనే తొలగించాలి..బీజేపీ నాయకులు తంబళ్ల రవి డిమాండ్

Posted On 2026-06-19 17:52:08

Readmore >
Image 1

ధూప దీప నైవేద్య అర్చక సంఘం ఆధ్వర్యంలో దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ చిత్రపటానికి పాలాభిషేకం

Posted On 2026-06-19 16:50:47

Readmore >