Posted on 2025-11-25 08:34:53
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:నిజామాబాద్ నగరానికి చెందిన దివ్య, ప్రజ్ఞ అనే ట్రాన్స్ జెండర్లు ఇద్దరూ తొలిసారిగా అయ్యప్పస్వామి మండల దీక్ష తీసుకున్నారు. అయ్యప్ప దేవాలయంలో రమేష్ పంతులు వీరికి మాల వేశారు. ఈ సందర్భంగా దీక్ష చేపట్టిన దివ్య, ప్రజ్ఞలు మాట్లాడుతూ.. లోక కళ్యాణార్థం దీక్ష చేపట్టామన్నారు. ఇక్కడ అందరూ తమను ఎలాంటి వివక్ష లేకుండా ఆదరిస్తున్నారని చెప్పారు. తమిళనాడులో తమ ట్రాన్స్ జెండర్లు 15 ఏళ్ల క్రితమే దీక్ష చేపట్టారన్నారు.
భార్యను కాపురానికి పంపడం లేదని.. అత్తను కరెంట్ షాక్ తో చంపడానికి ప్రయత్నించిన అల్లుడు
Posted On 2026-04-12 13:50:08
Readmore >
ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశాన్ని ప్రారంభించిన జంగంపల్లి సర్పంచ్ శ్రీ వాణి వాసు
Posted On 2026-04-12 12:39:23
Readmore >
పేదింటి పెళ్లికూతురికి పుస్తే మట్టలు అందచేసిన TPCC రాష్ట జనరల్ సెక్రటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి
Posted On 2026-04-12 11:41:31
Readmore >
డీ అడిక్షన్, కౌన్సెలింగ్ కేంద్రాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి గితే
Posted On 2026-04-11 22:48:59
Readmore >
జిల్లా పోలీస్ కార్యాలయంలో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు
Posted On 2026-04-11 19:50:42
Readmore >