Posted on 2025-11-25 11:01:19
సిద్దిపేటలో ఘోర రోడ్డు ప్రమాదం
నవ వధువు మృతి.. కుటుంబ సభ్యులు విషాదం
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:సిద్దిపేట జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కామారెడ్డి జిల్లాకు చెందిన నవవధువు మృతి చెందింది.పోలీసుల కథనం ప్రకారం..బిచ్కుందకు చెందిన సాయికిరణ్ కు 4 నెలల క్రితం సిద్దిపేట కు చెందిన ప్రణతితో పెళ్లైంది. వీరిద్దరూ హైదరాబాద్ లో ఉద్యోగం చేస్తున్నారు. సిద్దిపేటలో ఓ ఫంక్షన్ కు హజరైన దంపతులు నిన్న బైకుపై హైదరాబాద్ వెళ్తుండగా పెద్దచెప్యాల వద్ద ట్రాక్టర్ వెనక నుంచి వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ప్రణతి మృతి చెందగా, సాయికిరణ్ గాయపడ్డాడు. రోడ్డు ప్రమాదంలో ఇరువురికి గాయాలు కాగా నవవధువు ఘటన స్థలంలోనే మృతి చెందడంతో కుటుంబ సభ్యుల్లో తీబ్రాఘటన స్థలంలోనే మృతి చెందడంతో కుటుంబ సభ్యుల్లో తీవ్ర విషాదఛాయలు నెలకొన్నాయి.
భార్యను కాపురానికి పంపడం లేదని.. అత్తను కరెంట్ షాక్ తో చంపడానికి ప్రయత్నించిన అల్లుడు
Posted On 2026-04-12 13:50:08
Readmore >
ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశాన్ని ప్రారంభించిన జంగంపల్లి సర్పంచ్ శ్రీ వాణి వాసు
Posted On 2026-04-12 12:39:23
Readmore >
పేదింటి పెళ్లికూతురికి పుస్తే మట్టలు అందచేసిన TPCC రాష్ట జనరల్ సెక్రటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి
Posted On 2026-04-12 11:41:31
Readmore >
డీ అడిక్షన్, కౌన్సెలింగ్ కేంద్రాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి గితే
Posted On 2026-04-11 22:48:59
Readmore >
జిల్లా పోలీస్ కార్యాలయంలో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు
Posted On 2026-04-11 19:50:42
Readmore >