Posted on 2025-11-25 11:01:19
సిద్దిపేటలో ఘోర రోడ్డు ప్రమాదం
నవ వధువు మృతి.. కుటుంబ సభ్యులు విషాదం
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:సిద్దిపేట జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కామారెడ్డి జిల్లాకు చెందిన నవవధువు మృతి చెందింది.పోలీసుల కథనం ప్రకారం..బిచ్కుందకు చెందిన సాయికిరణ్ కు 4 నెలల క్రితం సిద్దిపేట కు చెందిన ప్రణతితో పెళ్లైంది. వీరిద్దరూ హైదరాబాద్ లో ఉద్యోగం చేస్తున్నారు. సిద్దిపేటలో ఓ ఫంక్షన్ కు హజరైన దంపతులు నిన్న బైకుపై హైదరాబాద్ వెళ్తుండగా పెద్దచెప్యాల వద్ద ట్రాక్టర్ వెనక నుంచి వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ప్రణతి మృతి చెందగా, సాయికిరణ్ గాయపడ్డాడు. రోడ్డు ప్రమాదంలో ఇరువురికి గాయాలు కాగా నవవధువు ఘటన స్థలంలోనే మృతి చెందడంతో కుటుంబ సభ్యుల్లో తీబ్రాఘటన స్థలంలోనే మృతి చెందడంతో కుటుంబ సభ్యుల్లో తీవ్ర విషాదఛాయలు నెలకొన్నాయి.
ప్రజలు చెయిన్ సిస్టం వ్యాపారాల జోలికి వెళ్ళవద్దు. జిల్లా ఎస్పీ : డాక్టర్.వినీత్ IPS
Posted On 2026-06-19 21:55:09
Readmore >
నీట్ రీ-ఎగ్జామ్ అభ్యర్థులకు టీజీఎస్ ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం
Posted On 2026-06-19 20:54:23
Readmore >
గాంధారి పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్
Posted On 2026-06-19 20:36:40
Readmore >
ఏసీబీకి చిక్కిన సర్వే ల్యాండ్ రికార్డు డిప్యూటీ ఇన్స్పెక్టర్
Posted On 2026-06-19 20:33:12
Readmore >
రవాణా శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఫైర్ సేఫ్టీపై అవగాహన కార్యక్రమం
Posted On 2026-06-19 19:17:58
Readmore >
గాంధీ సరోవర్ ప్రాజెక్ట్కు కేంద్ర రక్షణ శాఖ గ్రీన్ సిగ్నల్
Posted On 2026-06-19 19:11:46
Readmore >
దేవాలయం పక్కన ఉన్న వైన్స్ (మద్యం)షాప్ నీ వెంటనే తొలగించాలి..బీజేపీ నాయకులు తంబళ్ల రవి డిమాండ్
Posted On 2026-06-19 17:52:08
Readmore >
ధూప దీప నైవేద్య అర్చక సంఘం ఆధ్వర్యంలో దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ చిత్రపటానికి పాలాభిషేకం
Posted On 2026-06-19 16:50:47
Readmore >