| Daily భారత్
Logo




ఘోర రోడ్డు ప్రమాదం

News

Posted on 2025-11-25 11:01:19

Share: Share


ఘోర రోడ్డు ప్రమాదం

సిద్దిపేటలో ఘోర రోడ్డు ప్రమాదం

నవ వధువు మృతి.. కుటుంబ సభ్యులు విషాదం

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:సిద్దిపేట జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కామారెడ్డి జిల్లాకు చెందిన నవవధువు మృతి చెందింది.పోలీసుల కథనం ప్రకారం..బిచ్కుందకు చెందిన సాయికిరణ్ కు 4 నెలల క్రితం సిద్దిపేట కు చెందిన ప్రణతితో పెళ్లైంది. వీరిద్దరూ హైదరాబాద్ లో ఉద్యోగం చేస్తున్నారు. సిద్దిపేటలో ఓ ఫంక్షన్ కు హజరైన దంపతులు నిన్న బైకుపై హైదరాబాద్ వెళ్తుండగా పెద్దచెప్యాల వద్ద ట్రాక్టర్ వెనక నుంచి వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ప్రణతి మృతి చెందగా, సాయికిరణ్ గాయపడ్డాడు. రోడ్డు ప్రమాదంలో ఇరువురికి గాయాలు కాగా నవవధువు ఘటన స్థలంలోనే మృతి చెందడంతో కుటుంబ సభ్యుల్లో తీబ్రాఘటన స్థలంలోనే మృతి చెందడంతో కుటుంబ సభ్యుల్లో తీవ్ర విషాదఛాయలు నెలకొన్నాయి.

Image 1

భార్యను కాపురానికి పంపడం లేదని.. అత్తను కరెంట్ షాక్ తో చంపడానికి ప్రయత్నించిన అల్లుడు

Posted On 2026-04-12 13:50:08

Readmore >
Image 1

ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశాన్ని ప్రారంభించిన జంగంపల్లి సర్పంచ్ శ్రీ వాణి వాసు

Posted On 2026-04-12 12:39:23

Readmore >
Image 1

భారీ అగ్నిప్రమాదం

Posted On 2026-04-12 12:10:38

Readmore >
Image 1

పేదింటి పెళ్లికూతురికి పుస్తే మట్టలు అందచేసిన TPCC రాష్ట జనరల్ సెక్రటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి

Posted On 2026-04-12 11:41:31

Readmore >
Image 1

శీర్షిక : ఆడది ఆటబొమ్మ కాదు-- మంజుల పత్తిపాటి

Posted On 2026-04-12 08:16:03

Readmore >
Image 1

డీ అడిక్షన్, కౌన్సెలింగ్ కేంద్రాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి గితే

Posted On 2026-04-11 22:48:59

Readmore >
Image 1

సిరిసిల్ల నేతన్న అద్భుత సృష్టి

Posted On 2026-04-11 21:25:59

Readmore >
Image 1

ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ఉద్యోగ జేఏసీ నిరంతరం పోరాటం

Posted On 2026-04-11 21:20:31

Readmore >
Image 1

డి-అడిక్షన్ సెంటర్‌ను సందర్శించిన వరంగల్ పోలీస్ కమిషనర్

Posted On 2026-04-11 20:02:47

Readmore >
Image 1

జిల్లా పోలీస్ కార్యాలయంలో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు

Posted On 2026-04-11 19:50:42

Readmore >