Posted on 2025-11-25 20:09:39
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:నిజామాబాద్ జిల్లా భీమ్గల్ మండలంలో సంచలనం రేపిన మాలావత్ మోహన్ హత్య కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ఈ ఘటనలో ప్రమేయం ఉన్న ఇద్దరు భార్యలను అరెస్ట్ చేశామని సిఐ సత్యనారాయణ మంగళవారం వెల్లడించారు. భర్త వేధింపులను భరించలేక అతడిని పథకం ప్రకారం చంపినట్లు భార్యలు ఒప్పుకున్నారని తెలిపారు. వారిని అరెస్టు చేసి, చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు కోర్టుకు తరలించనున్నట్లు చెప్పారు.
కంటి చూపు బాగుంటేనే ఏదైనా చూడగలుగుతాము. సాధించగలుగుతాం : ఎమ్మెల్యే రమణారెడ్డి
Posted On 2026-04-26 18:18:14
Readmore >
కామారెడ్డి : ఘనంగా శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి జన్మదిన వేడుకలు
Posted On 2026-04-26 18:16:27
Readmore >
జిల్లా పోలీస్ కార్యాలయంలో ఘనంగా వాసవి కన్యకా పరమేశ్వరి మాత జయంతి వేడుకలు
Posted On 2026-04-26 18:14:44
Readmore >
వీర్లపల్లిలో పచ్చని మారణకాండ: ఎమ్మెల్యే నోట "పిచ్చి మొక్కల" మాట!
Posted On 2026-04-26 07:56:12
Readmore >