| Daily భారత్
Logo




భీంగల్ లో సంచలనం సృష్టించిన భర్తను హత్య చేసిన భార్యలు అరెస్ట్

News

Posted on 2025-11-25 20:09:39

Share: Share


భీంగల్ లో సంచలనం సృష్టించిన భర్తను హత్య చేసిన భార్యలు అరెస్ట్

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:నిజామాబాద్ జిల్లా భీమ్గల్ మండలంలో సంచలనం రేపిన మాలావత్ మోహన్ హత్య కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ఈ ఘటనలో ప్రమేయం ఉన్న ఇద్దరు భార్యలను అరెస్ట్ చేశామని సిఐ  సత్యనారాయణ మంగళవారం వెల్లడించారు. భర్త వేధింపులను భరించలేక అతడిని పథకం ప్రకారం చంపినట్లు భార్యలు ఒప్పుకున్నారని తెలిపారు. వారిని అరెస్టు చేసి, చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు కోర్టుకు తరలించనున్నట్లు చెప్పారు.

Image 1

ఇంటి వద్దే పాత సోఫాలు, ఫర్నిచర్, పరుపుల సేకరణ

Posted On 2026-07-06 21:54:53

Readmore >
Image 1

ప్రియుడి కోసం భర్తను హత్య చేసిన భార్య

Posted On 2026-07-06 08:04:19

Readmore >
Image 1

తల్లిదండ్రులను కోల్పోయిన 42 మంది చిన్నారులకు జీతాన్ని అందజేసిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్

Posted On 2026-07-05 19:39:21

Readmore >
Image 1

కాంగ్రెస్ పార్టీలోకి భారీ చేరికలు

Posted On 2026-07-05 19:32:47

Readmore >
Image 1

ఇంటింటా ఎన్యూమరేషన్ ఫారాలను అందించిన వార్డ్ కౌన్సిలర్

Posted On 2026-07-05 19:30:41

Readmore >
Image 1

కాలినడక ద్వారా తిరుమలకు చేరిన 116 ఏళ్ల వృద్ధురాలు

Posted On 2026-07-05 17:09:50

Readmore >
Image 1

ఒవైసీ కాలేజ్ నిర్మాణాలపై తెలంగాణ హైకోర్టు సీరియస్!!

Posted On 2026-07-05 17:08:44

Readmore >
Image 1

ఏలూరు జిల్లాలో విషాదం... రైలు ఢీకొని నలుగురి మృతి

Posted On 2026-07-05 11:44:43

Readmore >
Image 1

సకల సౌకర్యాలతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లు...

Posted On 2026-07-04 16:57:14

Readmore >
Image 1

ఆహార కల్తీపై హెచ్‌-ఫాస్ట్‌ ఉక్కుపాదం!

Posted On 2026-07-04 15:07:29

Readmore >