Posted on 2025-11-25 21:53:43
డైలీ భారత్ న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం:బతుకుదెరువు కోసం నడుపుకుంటున్న కిరాణా షాపు ఆమెకు శాపంగా మారింది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం పినపాక పట్టినగరం గ్రామంలో స్థానికులను కంటితర పెట్టించింది మంగళవారం విద్యుత్ షాక్కు గురై మేకల రమాదేవి అనే మహిళ మృతి చెందింది పినపాక పట్టి నగర్ గ్రామానికి చెందిన మేకల రమాదేవి కిరాణా షాప్ నిర్వహిస్తున్నారు. యధావిధిగా వ్యాపార నిమిషం షాపు తెరిచేందుకు వెళ్లి షాపు డోర్ పట్టుకోగా అప్పటికే అందులో విద్యుత్తు ప్రవహించడంతో ఆమెకు ఊహించిన విధంగ షాక్ తగిలింది. విద్యుత్ షాక్ఆమె అక్కడికక్కడే విగతాజీవిగా మారారు ప్రమాదవశాత్తు జరిగిన విద్యు త్తు లీకేజీ కారణంగా కరెంటు సరఫరా అయి ఉంటుందనిఅనుమాని స్తున్నారు కళ్ళముందే రమాదేవి మరణించడం రోదనలు మిన్నంటాయి ఈ హఠాత్ మరణంతో గ్రామంలో విషాదాచాయలు అలుముకున్నాయి.
కంటి చూపు బాగుంటేనే ఏదైనా చూడగలుగుతాము. సాధించగలుగుతాం : ఎమ్మెల్యే రమణారెడ్డి
Posted On 2026-04-26 18:18:14
Readmore >
కామారెడ్డి : ఘనంగా శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి జన్మదిన వేడుకలు
Posted On 2026-04-26 18:16:27
Readmore >
జిల్లా పోలీస్ కార్యాలయంలో ఘనంగా వాసవి కన్యకా పరమేశ్వరి మాత జయంతి వేడుకలు
Posted On 2026-04-26 18:14:44
Readmore >
వీర్లపల్లిలో పచ్చని మారణకాండ: ఎమ్మెల్యే నోట "పిచ్చి మొక్కల" మాట!
Posted On 2026-04-26 07:56:12
Readmore >