Posted on 2025-11-25 21:58:41
డైలీ భారత్ న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం:విశ్వహిందూ మహాసంగ్ జాతీయ కౌన్సిల్ మెంబర్ మద్దిశెట్టి సామేలు జైపూర్ రాష్ట్రీయ కార్యాలయం నుంచి ఫోన్ ద్వారా అధికారిక ఆహ్వానం లభించింది.డిసెంబర్ 3, 4, 5, 6 తేదీలలో జరగనున్న విశ్వ హిందూ మహాసంఘ్ జాతీయ కార్యవర్గ సమావేశాలకు హాజరుకావాలని, విశ్వహిందూ మహాసంగ్ జాతీయ ఉపాధ్యక్షురాలు లక్ష్మీ ఠాగూర్ , జాతీయ కన్వీనర్ మహంతి ముఖేష్ చరవాణి ద్వారా తెలియజేశారు.
విశ్వహిందూ మహాసంగ్ ఆధ్వర్యంలో జరిగే ఈ మహాసభలకు మద్దిశెట్టి సామేలు మరియు వారి బృందం హాజరుకానున్నారు.మద్దిశెట్టి సామేలు ఈ ఆహ్వానం, విశ్వహిందూ మహాసంగ్ జాతీయ వ్యవస్థాపక అధ్యక్షులు, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సూచన మేరకు అందినదని తెలియజేశారు.
తల్లిదండ్రులను కోల్పోయిన 42 మంది చిన్నారులకు జీతాన్ని అందజేసిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్
Posted On 2026-07-05 19:39:21
Readmore >
సకల సౌకర్యాలతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లు...
Posted On 2026-07-04 16:57:14
Readmore >