Posted on 2025-11-27 16:08:24
బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసి సొంత గ్రామస్తులనే మోసం చేసిన జ్యోతి పై మండిపడుతున్న నిజామాబాద్ జిల్లా వాసులు
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:ఇటీవల తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి ప్రసాదం పై అనుచిత వ్యాఖ్యలు చేసి భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేసిన యాంకర్ శివ జ్యోతి చేసిన వ్యాఖ్యలు రెండు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద దుమారాన్ని రేపిన సంగతి విధితమే.. గులాబీల జెండాలు రామక్క పాట కోసం యూట్యూబ్ , ఇన్స్టా గ్రామ్ సెలబ్రిటీలతో మధ్యవర్తిత్వం తో వాళ్ళతో రీల్స్, షార్ట్స్ చేయించి కోటి 37 లక్షల రూపాయలు, థార్ కారు కొనుగోలు చేసి, మాజీ సీఎం కేసీఆర్ ని బాపు అని పిలవడం అందరికీ తెలిసిందే
అయితే తాజాగా ఆమె సొంత జిల్లా అయినా నిజామాబాద్ జిల్లాలో అభిమానులను బెట్టింగ్ యాప్స్ లో భాగంగా తాను ప్రమోట్ చేసిన వీడియోలను పలువురు యువకులు నమ్మి డబ్బులు పోగొట్టుకుని ప్రాణాలు సైతం కోల్పోయిన విషయాలు బయటకు వస్తున్నాయి. ఒక దశలో ఆమెను తమ సొంత గ్రామస్తులు తమ గ్రామంలో ఇకపై ఆమెను అడుగు పెట్టించబోమని సదరుఅడుగు పెట్టించబోమని ఆమె గ్రామస్తులు ముక్తకంఠంతో సీరియస్ గా ఉన్నట్లు తెలిసింది.
పెట్రోల్, డీజిల్ నిల్వలపై ఆందోళన వద్దు : కలెక్టర్ కృతిక శుక్ల
Posted On 2026-04-25 22:28:14
Readmore >
కానిస్టేబుల్ భార్య, అతడి కుమారుడ్ని కత్తితో పొడిచి చంపిన ప్రియురాలు
Posted On 2026-04-25 21:27:36
Readmore >
రాజన్న సిరిసిల్ల జిల్లా : బాల్య వివాహం... అడ్డుకున్న అధికారులు..
Posted On 2026-04-25 17:10:44
Readmore >