Posted on 2025-11-27 16:10:24
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: తిరుపతి పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలలో తెలంగాణ రాష్ట్రం నుండి నిజామాబాద్ జిల్లాకు చెందిన డిచ్పల్లి మండలం కమలాపురం విద్యార్థినిలు బ్రహ్మోత్సవాల్లో పాల్గొని నృత్యాలు చేస్తూ ఇందూరు జిల్లా ఖ్యాతిని నలుదిక్కుల చాటి చెప్పారు. ఎస్ వి సి ఎం జి టి డి మ్యూజిక్ కాలేజ్ వారి ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లాకు చెందిన పేరిణి సతీష్ బృందం పాల్గొని ఉత్సవాలలో మైమరిపించారు. విద్యార్థులు చేసిన నృత్యాన్ని కి గాను టీటీడీ బోర్డు ఆ విద్యార్థినులకు అభినందించారు.
కానిస్టేబుల్ భార్య, అతడి కుమారుడ్ని కత్తితో పొడిచి చంపిన ప్రియురాలు
Posted On 2026-04-25 21:27:36
Readmore >
రాజన్న సిరిసిల్ల జిల్లా : బాల్య వివాహం... అడ్డుకున్న అధికారులు..
Posted On 2026-04-25 17:10:44
Readmore >
నూతన మీడియా అక్రిడిటేషన్ కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించిన జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్
Posted On 2026-04-25 08:24:31
Readmore >
ప్రతి ఇంటి సమాచారం నమోదు… మన అందరి ప్రథమ కర్తవ్యం... జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా
Posted On 2026-04-24 22:25:39
Readmore >