Posted on 2025-11-27 16:10:24
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: తిరుపతి పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలలో తెలంగాణ రాష్ట్రం నుండి నిజామాబాద్ జిల్లాకు చెందిన డిచ్పల్లి మండలం కమలాపురం విద్యార్థినిలు బ్రహ్మోత్సవాల్లో పాల్గొని నృత్యాలు చేస్తూ ఇందూరు జిల్లా ఖ్యాతిని నలుదిక్కుల చాటి చెప్పారు. ఎస్ వి సి ఎం జి టి డి మ్యూజిక్ కాలేజ్ వారి ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లాకు చెందిన పేరిణి సతీష్ బృందం పాల్గొని ఉత్సవాలలో మైమరిపించారు. విద్యార్థులు చేసిన నృత్యాన్ని కి గాను టీటీడీ బోర్డు ఆ విద్యార్థినులకు అభినందించారు.
తల్లిదండ్రులను కోల్పోయిన 42 మంది చిన్నారులకు జీతాన్ని అందజేసిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్
Posted On 2026-07-05 19:39:21
Readmore >
సకల సౌకర్యాలతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లు...
Posted On 2026-07-04 16:57:14
Readmore >