Posted on 2025-11-28 12:56:07
పోలీస్ వాహనంపై మృతదేహాన్ని పెట్టి నిరసన తెలిపిన ఆందోళనకారులు
పరిస్థితి ఉధృతం
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:ప్రేమ విఫలం అవ్వడంతో సాఫ్ట్వేర్ ఉద్యోగి సూసైడ్ చేసుకున్నాడు. స్థానికుల ప్రకారం.. ఎర్గట్ల మండలం దొంచందకు చెందిన శ్రీకాంత్ రెడ్డి ఓ యువతి ఆరేళ్లుగా ప్రేమించుకున్నారు. అమ్మాయి తండ్రి మరో యువకుడితో పెళ్లి జరిపించడంతో మనస్తాపం చెందిన శ్రీకాంత్ పురుగుమందు తాగాడు. చికిత్స పొందుతూ మృతి చెందడంతో ఏర్గట్లలో బాధితులు ఆందోళనకు దిగారు. పోలీసులు అడ్డుకోవడంతో పోలీస్ వాహనంపై మృతదేహాన్ని పెట్టి నిరసన తెలిపారు.
తల్లిదండ్రులను కోల్పోయిన 42 మంది చిన్నారులకు జీతాన్ని అందజేసిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్
Posted On 2026-07-05 19:39:21
Readmore >
సకల సౌకర్యాలతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లు...
Posted On 2026-07-04 16:57:14
Readmore >