Posted on 2025-11-28 12:56:07
పోలీస్ వాహనంపై మృతదేహాన్ని పెట్టి నిరసన తెలిపిన ఆందోళనకారులు
పరిస్థితి ఉధృతం
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:ప్రేమ విఫలం అవ్వడంతో సాఫ్ట్వేర్ ఉద్యోగి సూసైడ్ చేసుకున్నాడు. స్థానికుల ప్రకారం.. ఎర్గట్ల మండలం దొంచందకు చెందిన శ్రీకాంత్ రెడ్డి ఓ యువతి ఆరేళ్లుగా ప్రేమించుకున్నారు. అమ్మాయి తండ్రి మరో యువకుడితో పెళ్లి జరిపించడంతో మనస్తాపం చెందిన శ్రీకాంత్ పురుగుమందు తాగాడు. చికిత్స పొందుతూ మృతి చెందడంతో ఏర్గట్లలో బాధితులు ఆందోళనకు దిగారు. పోలీసులు అడ్డుకోవడంతో పోలీస్ వాహనంపై మృతదేహాన్ని పెట్టి నిరసన తెలిపారు.
ప్రతి ఇంటి సమాచారం నమోదు… మన అందరి ప్రథమ కర్తవ్యం... జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా
Posted On 2026-04-24 22:25:39
Readmore >
బూర్గంపాడు మండలం : పేకాట స్థావరాలపై సిసిఎస్ పోలీసులు మెరుపు దాడి
Posted On 2026-04-24 22:18:33
Readmore >
ద్విచక్ర వాహనం చోరి నిందితులను చాకచక్యంగా పట్టుకున్న జూలూరుపాడు ఎస్ఐ బాదావత్ రవి, సిబ్బంది
Posted On 2026-04-24 19:11:00
Readmore >