Posted on 2025-11-30 17:59:11
బాల్కొండ నియోజకవర్గం బీఆర్ఎస్ నాయకులు విమర్శ
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:మచ్చలేని నాయకుడు మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి పై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత, తన అనుచరులు ఇష్టానుసారంగా చేయడాన్ని బాల్కొండ నియోజకవర్గం బీఆర్ఎస్ నాయకులు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని తమ నాయకుడు ఏమాత్రం మచ్చలేని నేత ప్రశాంత్ రెడ్డి పై జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత, జాగృతి నాయకులు ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేయడానికి వారు దుయ్యబట్టారు. ప్రశాంత్ రెడ్డి అవినీతిపై కవితకు ఇప్పుడు గుర్తొచ్చిందా అని వారు ప్రశ్నించారు. పార్టీలో ఉన్న సమయంలో కవిత ఇసుక డంపింగ్ యార్డుల్లో, కల్లు డిపోల్లో, వాటా తీసుకోలేదా అని ఎద్దేవా చేశారు. నిజమాబాద్ నుంచి ఢిల్లీ వరకు లిక్కర్ రాణిగా పేరందిన ఆమె రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ అగ్రనేతలకు తలోగ్గి టితలోగ్గి బీఆర్ఎస్ పార్టీ నేతలపై ఇష్టం వచ్చిన విధంగా వ్యాఖ్యలు చేయడానికి తాము తీవ్రంగా ఖండిస్తున్నట్లు వారు మండిపడ్డారు. ఇకపై తమ నేతలపై తెలంగాణ జాగృతి నేతలు కల్వకుంట్ల కవిత ఇష్టం వచ్చిన విధంగా వ్యాఖ్యలు చేస్తే సరైన బుద్ధి చెప్పి తీరుతామని వారు ఘాటుగా ఆగ్రహం వ్యక్తం చేశారు.
సంతలో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలి బీజేపీ నాయకులు తంబళ్ల రవి డిమాండ్
Posted On 2026-04-21 18:31:56
Readmore >
బాధ్యతాయుతంగా జనగణన పూర్తి చేయాలి : సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-04-21 17:08:06
Readmore >
హాష్ ఆయిల్ స్మగ్లింగ్కు పాల్పడుతున్న అంతర్ రాష్ట్ర ముఠా అరెస్టు...కోట్ల విలువ గల హషీష్ ఆయిల్ స్వాధీనం
Posted On 2026-04-21 16:28:14
Readmore >
నాయకపోడు కులస్థులకు ప్రత్యేక సీరియల్ నెంబర్ కేటాయించాలనీ డిమాండ్
Posted On 2026-04-20 18:40:20
Readmore >