Posted on 2025-11-30 23:57:34
గ్రామపంచాయతీ ఎన్నికలకు పట్టిష్ట బందోబస్తు
మల్లాపూర్ లో స్పెషల్ యాక్షన్ టీంల ఫుట్ మార్చ్
డైలీ భారత్ న్యూస్, రంగారెడ్డి జిల్లా : స్థానిక గ్రామపంచాయతీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించేలా పటిష్ట పోలీస్ బందోబస్తు చేపట్టామని కొత్తూరు సీఐ నర్సయ్య అన్నారు.ఆదివారం కొత్తూరు మండలంలోని మల్లాపూర్ లో సీఐ నర్సయ్య ఆధ్వర్యంలో స్పెషల్ యాక్షన్ టీంలు ఫుట్ మార్చ్ నిర్వహించారు.ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ.. ఎన్నికలల్లో పోటీ చేసే అభ్యర్థులు వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు,కార్యకర్తలు,ఎవరైనా సోషల్ మీడియా ద్వారా సామాజిక మధ్యమాల్లో విద్వేషపూరిత వాక్యాలు, రెచ్చగొట్టే పోస్టులను పెట్టి శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా ఏదైనా పోస్టులు ఫోటోలు,వీడియోలు సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసినట్లయితే చట్టపరమైన చర్యలు తీసుకోనున్నట్లు సిఐ నర్సయ్య చెప్పారు.ఎవరి వ్యక్తిగత విషయాలపై పోస్ట్ చేయకుండా సిద్ధాంతం పరంగా ఉండాలన్నారు.ఈ కార్యక్రమంలో ఎస్సైలు సత్యశిల్లారెడ్డి, గోపాలకృష్ణ,పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
బాధ్యతాయుతంగా జనగణన పూర్తి చేయాలి : సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-04-21 17:08:06
Readmore >
హాష్ ఆయిల్ స్మగ్లింగ్కు పాల్పడుతున్న అంతర్ రాష్ట్ర ముఠా అరెస్టు...కోట్ల విలువ గల హషీష్ ఆయిల్ స్వాధీనం
Posted On 2026-04-21 16:28:14
Readmore >
నాయకపోడు కులస్థులకు ప్రత్యేక సీరియల్ నెంబర్ కేటాయించాలనీ డిమాండ్
Posted On 2026-04-20 18:40:20
Readmore >
గంజాయి సరఫరా చేస్తున్న నలుగురు వ్యక్తులను అరెస్టు చేసిన ఆత్మకూరు పోలీసులు
Posted On 2026-04-20 18:18:28
Readmore >