| Daily భారత్
Logo




వైజ్ఞానిక ప్రదర్శనలో రాష్ట్ర స్థాయికి ఎంపికైన విద్యార్థులకు అభినందనలు

News

Posted on 2025-12-01 18:02:20

Share: Share


వైజ్ఞానిక ప్రదర్శనలో రాష్ట్ర స్థాయికి ఎంపికైన విద్యార్థులకు అభినందనలు

డైలీ భారత్ న్యూస్ రాజన్న సిరిసిల్ల: నవంబర్ 28 29 తేదీలలో సిరిసిల్ల జిల్లా కేంద్రంలో జరిగిన వైజ్ఞానిక ప్రదర్శనలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల దమ్మన్నపేట విద్యార్థులు రాష్ట్ర స్థాయికి ఎంపికైన సందర్భంగా నేడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల దమ్మన్నపేట ఉపాధ్యాయ బృందం వారికి అభినందనలు తెలియజేయడం జరిగింది

ఈ సందర్భంగా సీనియర్ ఉపాధ్యాయులు బోయన్నగారి నారాయణ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా మా విద్యార్థులు రాష్ట్రస్థాయికి ఎంపిక కావడం అభినందనీయం అన్నారు ఈరోజు అభినందించిన విద్యార్థినిలు ఈరవేణి నందిని,  మూడ్ అక్షర  9 వ తరగతి ఈరవేణి మధుప్రియ పదవ తరగతి లు ఉన్నారు అదేవిధంగా రాష్ట్రస్థాయిలో నిలబడి జాతీయ స్థాయికి ఎంపిక కావాలని ఆశాభావం వ్యక్తం చేశారు

ఇట్టి కార్యక్రమంలో తాడూరి సంపత్ కుమార్ గైడ్ టీచర్ మారేపల్లి రాజు గుడికాడ కొమరయ్య శనిగరం నారాయణ అజ్మీర కవిత జడల విజయ శ్రీ తల్లిదండ్రులు ఉన్నారు

Image 1

ఎంఎంటీఎస్‌లో అందరికీ ఉచిత ప్రయాణం?

Posted On 2026-04-19 10:18:18

Readmore >
Image 1

ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి శస్త్ర చికిత్సా

Posted On 2026-04-18 22:48:35

Readmore >
Image 1

లవ్ జీహాద్ ని భారత దేశం నుండి తరిమి కొట్టాలి

Posted On 2026-04-18 22:34:02

Readmore >
Image 1

2029పై బీజేపీ దృష్టి..?

Posted On 2026-04-18 17:30:19

Readmore >
Image 1

రోడ్ సేఫ్టీ పోటీల విజేతలకు జిల్లా కలెక్టర్ ప్రశంసలు

Posted On 2026-04-18 17:23:21

Readmore >
Image 1

లోక్‌సభలో మహిళా రిజర్వేషన్ బిల్లు విఫలం.. రాజకీయ దుమారం, ముందున్న మార్గాలపై చర్చ

Posted On 2026-04-18 17:19:19

Readmore >
Image 1

సర్పంచుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా జంగంపల్లి గ్రామ సర్పంచ్ వాణి వాసు యాదవ్

Posted On 2026-04-18 17:08:15

Readmore >
Image 1

రాజకీయ వివాదాలను కుల సంఘాలకు ముడిపెట్టొద్దు

Posted On 2026-04-18 17:07:03

Readmore >
Image 1

మృత్యువు అంచున ఉన్నవారి ప్రాణాలను కాపాడిన "ఖాకీ హీరోలు"

Posted On 2026-04-18 17:04:25

Readmore >
Image 1

ప్రియుడి దారుణ హత్య.. సుత్తితో బాది, గొంతు కోసిన వివాహిత

Posted On 2026-04-18 14:46:08

Readmore >