Posted on 2025-12-05 18:23:18
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:ఎవరు లేని అనాధ మృతదేహాలకు ఆత్మబందువులై అంత్యక్రియలను సంప్రదాయ పద్దతిలో నిర్వహిస్తు మానవత్వం చాటుకుంటున్నారు జిల్లాకు చెందిన ఇందూరు యువత స్వచ్చంద్ద సేవ సంస్థ సభ్యులు. అంతేకాకుండా అంతరించిపోతున్న మానవత్వం విలువలను నేటి తరానికి తెలియ చెబుతూ అందరి చేత శభాష్ అనిపించుకుంటున్నారు.
గత 6 రోజుల క్రితం అనారోగ్యంతో రోడ్డు పై కన్నుమూసినా ఓ అనాధ వృద్దురాలు ఆమెకి సంబంధించిన సంబంధికులు ఎవరు లేకపోవడంతో అంతక్రియలకు సంబంధించి 4వ ఠణా పోలీస్ సిబ్బంది ఇందూరు యువత స్వచ్చంద సేవా సంస్థను కోరగా శుక్రవారం సంప్రదాయ పద్ధతిలో అంత్యక్రియలను శుక్రవారంనిర్వహించడం జరిగిందని ఇందూరు యువత వ్యవస్థాపక అధ్యక్షులు మద్దూకూరి సాయిబాబు తెలిపారు. ఈ కార్యక్రమంలో సంస్థ కోశాధికారి జయదేవ్ వ్యాస్, ఇందూరు శేఖర్, దర్శనం రాజు, 4వ ఠణా పోలీస్ సిబంద్ది నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు.
కామారెడ్డి ఎమ్మెల్యే సహకారంతో ఎంజిఎన్ఆర్ ఈజీఎస్ కింద పది లక్షల విలువగల సీసీ రోడ్లు మంజూరు
Posted On 2026-04-11 10:47:57
Readmore >
సిరిసిల్ల కలెక్టరేట్ బైపాస్ రోడ్డులో రూ. 2.81 కోట్లతో కొత్త 33/11 కేవీ సబ్స్టేషన్ మంజూరు
Posted On 2026-04-11 08:51:32
Readmore >
గంజాయి సేవిస్తున్న ముగ్గురు వ్యక్తుల అరెస్ట్, డీ-అడిక్షన్ సెంటర్కు తరలింపు
Posted On 2026-04-10 21:55:23
Readmore >
సెల్ టవర్ బ్యాటరీల చోరీలకు పాల్పడతున్న అంతర్ రాష్ట్ర ముఠా అరెస్టు
Posted On 2026-04-10 21:17:45
Readmore >
డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో దొరికితే వాహనం సీజ్ చేసే అధికారం పోలీసులకు లేదు
Posted On 2026-04-10 21:16:25
Readmore >
అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న రెండు టాక్టర్లు పట్టుకున్న చండ్రుగొండ పోలీసులు
Posted On 2026-04-10 20:50:16
Readmore >