Posted on 2025-12-05 18:24:45
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:టీఎన్జీవో సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా శుక్రవారం ఐడిఓసి టీఎన్జీవో కార్యాలయం లో వ్యవసాయ శాఖ ఫోరం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన టీఎన్జీవో సభ్యత్వ నమోదు కార్యక్రమంలో మొదటగా... సంబంధిత శాఖ లో ఇటీవల అనారోగ్య కారణాలతో స్వర్గస్తులైన కీర్తిశేషులు ఫణి కళ్యాణ్ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని, 2 నిమిషాలు మౌనం పాటించి, వారి సేవలను స్మరించుకున్నారు. అనంతరం ఉద్యోగుల సమస్యలపై చర్చించి,2025-26 సంవత్సరానికి గాను, టీఎన్జీవో సంవత్సరానికిసభ్యత్వాన్ని ఉద్యోగులకు అందజేసిన ఎంప్లాయిస్ జేఏసీ జిల్లా చైర్మన్, టిఎన్జీవో జిల్లా అధ్యక్షులునాశెట్టి సుమన్ కుమార్, జిల్లా కార్యదర్శి నేతికుంట శేఖర్ వీరితోపాటు వ్యవసాయ శాఖ ఫోరం జిల్లా అధ్యక్షులు శశికాంత్ రెడ్డి, టీఎన్జీవో జిల్లా కార్యవర్గ సభ్యులు విజయలక్ష్మి, సునీల్ టీఎన్జీవో ముఖ్య సలహాదారులు వనమాల సుధాకర్, వ్యవసాయ శాఖ ఉద్యోగులు అధిక సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
నకిలీ "షాదీ ముబారక్" లబ్ధిదారులను సృష్టించి ప్రభుత్వ నిధులను మళ్లించినందుకు ఆరుగురి అరెస్టు
Posted On 2026-06-14 20:18:49
Readmore >
దుబాయ్-అహ్మదాబాద్ విమానం టాయిలెట్లో రూ.4.26 కోట్ల బంగారం స్వాధీనం
Posted On 2026-06-14 14:08:47
Readmore >
ఘనంగా భీమారం గ్రామ సర్పంచ్ గీత వీరేశం గుప్త జన్మదిన వేడుకలు
Posted On 2026-06-14 13:54:26
Readmore >