Posted on 2025-12-05 18:24:45
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:టీఎన్జీవో సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా శుక్రవారం ఐడిఓసి టీఎన్జీవో కార్యాలయం లో వ్యవసాయ శాఖ ఫోరం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన టీఎన్జీవో సభ్యత్వ నమోదు కార్యక్రమంలో మొదటగా... సంబంధిత శాఖ లో ఇటీవల అనారోగ్య కారణాలతో స్వర్గస్తులైన కీర్తిశేషులు ఫణి కళ్యాణ్ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని, 2 నిమిషాలు మౌనం పాటించి, వారి సేవలను స్మరించుకున్నారు. అనంతరం ఉద్యోగుల సమస్యలపై చర్చించి,2025-26 సంవత్సరానికి గాను, టీఎన్జీవో సంవత్సరానికిసభ్యత్వాన్ని ఉద్యోగులకు అందజేసిన ఎంప్లాయిస్ జేఏసీ జిల్లా చైర్మన్, టిఎన్జీవో జిల్లా అధ్యక్షులునాశెట్టి సుమన్ కుమార్, జిల్లా కార్యదర్శి నేతికుంట శేఖర్ వీరితోపాటు వ్యవసాయ శాఖ ఫోరం జిల్లా అధ్యక్షులు శశికాంత్ రెడ్డి, టీఎన్జీవో జిల్లా కార్యవర్గ సభ్యులు విజయలక్ష్మి, సునీల్ టీఎన్జీవో ముఖ్య సలహాదారులు వనమాల సుధాకర్, వ్యవసాయ శాఖ ఉద్యోగులు అధిక సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
కామారెడ్డి ఎమ్మెల్యే సహకారంతో ఎంజిఎన్ఆర్ ఈజీఎస్ కింద పది లక్షల విలువగల సీసీ రోడ్లు మంజూరు
Posted On 2026-04-11 10:47:57
Readmore >
సిరిసిల్ల కలెక్టరేట్ బైపాస్ రోడ్డులో రూ. 2.81 కోట్లతో కొత్త 33/11 కేవీ సబ్స్టేషన్ మంజూరు
Posted On 2026-04-11 08:51:32
Readmore >
గంజాయి సేవిస్తున్న ముగ్గురు వ్యక్తుల అరెస్ట్, డీ-అడిక్షన్ సెంటర్కు తరలింపు
Posted On 2026-04-10 21:55:23
Readmore >
సెల్ టవర్ బ్యాటరీల చోరీలకు పాల్పడతున్న అంతర్ రాష్ట్ర ముఠా అరెస్టు
Posted On 2026-04-10 21:17:45
Readmore >
డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో దొరికితే వాహనం సీజ్ చేసే అధికారం పోలీసులకు లేదు
Posted On 2026-04-10 21:16:25
Readmore >
అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న రెండు టాక్టర్లు పట్టుకున్న చండ్రుగొండ పోలీసులు
Posted On 2026-04-10 20:50:16
Readmore >