| Daily భారత్
Logo




ఏసీబీ కి చిక్కిన అదనపు కలెక్టర్

News

Posted on 2025-12-05 19:08:43

Share: Share


ఏసీబీ కి చిక్కిన అదనపు కలెక్టర్

డైలీ భారత్ న్యూస్, హన్మకొండ:హన్మకొండ అదనపు కలెక్టర్ వెంకట్ రెడ్డి, ఇన్చార్జ్ విద్యాశాఖ అధికారి ఏసీబీ అధికారులకు చిక్కాడు. కలెక్టరేట్ లో రూ. 60  వేలు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. విద్యాశాఖ సంబంధించి వ్యవహారంలో డబ్బులు డిమాండ్ చేసినట్లు తెలిసింది. జూనియర్ అసిస్టెంట్ ద్వారా డబ్బులు తీసుకుంటుండగా పట్టుకున్నారు. ప్రస్తుతం ఏసీబీ అధికారులు హన్మకొండ కలెక్టరేట్‌లో విచారణ జరుపుతున్నారు. ఏసీబీ, డీఎస్పీ సాంబయ్య ఆధ్వర్యంలో విచారణ చేస్తున్నారు.

Image 1

సింగర్ మంగ్లీపై కేసు నమోదు

Posted On 2026-04-11 11:02:54

Readmore >
Image 1

కామారెడ్డి ఎమ్మెల్యే సహకారంతో ఎంజిఎన్ఆర్ ఈజీఎస్ కింద పది లక్షల విలువగల సీసీ రోడ్లు మంజూరు

Posted On 2026-04-11 10:47:57

Readmore >
Image 1

సిరిసిల్ల కలెక్టరేట్ బైపాస్ రోడ్డులో రూ. 2.81 కోట్లతో కొత్త 33/11 కేవీ సబ్‌స్టేషన్ మంజూరు

Posted On 2026-04-11 08:51:32

Readmore >
Image 1

ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని ఎస్బిఐ ఎటిఎం మిషన్ మాయం

Posted On 2026-04-11 08:33:02

Readmore >
Image 1

గంజాయి సేవిస్తున్న ముగ్గురు వ్యక్తుల అరెస్ట్, డీ-అడిక్షన్ సెంటర్‌కు తరలింపు

Posted On 2026-04-10 21:55:23

Readmore >
Image 1

సెల్ టవర్ బ్యాటరీల చోరీలకు పాల్పడతున్న అంతర్ రాష్ట్ర ముఠా అరెస్టు

Posted On 2026-04-10 21:17:45

Readmore >
Image 1

డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో దొరికితే వాహనం సీజ్ చేసే అధికారం పోలీసులకు లేదు

Posted On 2026-04-10 21:16:25

Readmore >
Image 1

అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న రెండు టాక్టర్లు పట్టుకున్న చండ్రుగొండ పోలీసులు

Posted On 2026-04-10 20:50:16

Readmore >
Image 1

బొత్స తో తెలుగుశక్తి అధ్యక్షుడు బి.వి.రామ్ భేటీ

Posted On 2026-04-10 20:49:00

Readmore >
Image 1

పీజీ ఫలితాలు విడుదల

Posted On 2026-04-10 20:44:45

Readmore >