Posted on 2025-12-05 19:08:43
డైలీ భారత్ న్యూస్, హన్మకొండ:హన్మకొండ అదనపు కలెక్టర్ వెంకట్ రెడ్డి, ఇన్చార్జ్ విద్యాశాఖ అధికారి ఏసీబీ అధికారులకు చిక్కాడు. కలెక్టరేట్ లో రూ. 60 వేలు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డాడు. విద్యాశాఖ సంబంధించి వ్యవహారంలో డబ్బులు డిమాండ్ చేసినట్లు తెలిసింది. జూనియర్ అసిస్టెంట్ ద్వారా డబ్బులు తీసుకుంటుండగా పట్టుకున్నారు. ప్రస్తుతం ఏసీబీ అధికారులు హన్మకొండ కలెక్టరేట్లో విచారణ జరుపుతున్నారు. ఏసీబీ, డీఎస్పీ సాంబయ్య ఆధ్వర్యంలో విచారణ చేస్తున్నారు.
నకిలీ "షాదీ ముబారక్" లబ్ధిదారులను సృష్టించి ప్రభుత్వ నిధులను మళ్లించినందుకు ఆరుగురి అరెస్టు
Posted On 2026-06-14 20:18:49
Readmore >
దుబాయ్-అహ్మదాబాద్ విమానం టాయిలెట్లో రూ.4.26 కోట్ల బంగారం స్వాధీనం
Posted On 2026-06-14 14:08:47
Readmore >
ఘనంగా భీమారం గ్రామ సర్పంచ్ గీత వీరేశం గుప్త జన్మదిన వేడుకలు
Posted On 2026-06-14 13:54:26
Readmore >
ఇందిరమ్మ ఇళ్ళను పరిశీలించిన బిజెపి నియోజకవర్గ నాయకులు తంబళ్ల రవి
Posted On 2026-06-14 13:11:06
Readmore >