Posted on 2025-12-05 19:09:36
దోన్కల్ గ్రామ సర్పంచ్ గ్రామ స్థానం ఏకగ్రీవంపై కలెక్టర్ కు ఫిర్యాదు
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: సర్పంచ్ ఎన్నికలవేళ గ్రామపంచాయతీల్లో వీడిసి కమిటీ సభ్యుల ఆగడాలు మితిమీరి పోతున్నాయి. తమకు నచ్చిన వారిని సర్పంచిగా విడిసి తీర్మానం చేపట్టడంతో ఎన్నికల నియామవారికి నిబద్ధంగా ప్రవర్తిస్తున్నారంటూ మోర్తాడ్ మండలం దోన్కల్ సర్పంచి పదవిని రూ.32 లక్షలకు ఓసీ వర్గం వారు వేలం వేసి దక్కించుకున్నారని ఎస్సీ వర్గానికి చెందిన సర్పంచి అభ్యర్థి శుక్రవారం కలెక్టర్ కు ఫిర్యా దు చేశారు. అధికారులని పంపి నివేదిక తెప్పిస్తామని కలెక్టర్ పేర్కొన్నారు. రోజురోజుకు వీడీసీ ఆగడలు మితి మీరిపోతున్నాయని బాధితులు ఆరోపించారు. నామినేషన్ వేయకుండా చేశారని ఎస్పీ సర్పంచి అభ్యర్థి ఆవేదన వ్యక్తం చేశారు.
సిరిసిల్ల కలెక్టరేట్ బైపాస్ రోడ్డులో రూ. 2.81 కోట్లతో కొత్త 33/11 కేవీ సబ్స్టేషన్ మంజూరు
Posted On 2026-04-11 08:51:32
Readmore >
గంజాయి సేవిస్తున్న ముగ్గురు వ్యక్తుల అరెస్ట్, డీ-అడిక్షన్ సెంటర్కు తరలింపు
Posted On 2026-04-10 21:55:23
Readmore >
సెల్ టవర్ బ్యాటరీల చోరీలకు పాల్పడతున్న అంతర్ రాష్ట్ర ముఠా అరెస్టు
Posted On 2026-04-10 21:17:45
Readmore >
డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో దొరికితే వాహనం సీజ్ చేసే అధికారం పోలీసులకు లేదు
Posted On 2026-04-10 21:16:25
Readmore >
అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న రెండు టాక్టర్లు పట్టుకున్న చండ్రుగొండ పోలీసులు
Posted On 2026-04-10 20:50:16
Readmore >
బాన్సువాడ పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ
Posted On 2026-04-10 20:41:31
Readmore >
ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు పాలిటెక్నిక్ కోచింగ్ లో ఫీజు రాయితీ
Posted On 2026-04-10 20:39:34
Readmore >