Posted on 2025-12-15 18:07:17
డైలీ భారత్ న్యూస్, హైదరాబాద్:పిల్లలు,యువతలో ఆకస్మిక మరణాలు పెరగడానికి కొవిడ్ టీకానే కారణమన్న వాదనలను ఢిల్లీ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS) వైద్యులు కొట్టిపారేశారు. ఏడాదిలో ఇలా చనిపోయిన 18-45ఏళ్ల వ్యక్తుల మృతదేహాలను పరీక్షించి ఈ విషయాన్ని వెల్లడించారు. 45 ఏళ్లలోపు వారిలో 42.6% మంది మరణాలకు గుండె జబ్బులే ప్రధాన కారణమని, 21.3% మంది శ్వాసకోశ సమస్యలతో చనిపోయారని తేల్చారు. హఠాన్మరణాలు స్త్రీలతో పోల్చితే పురుషుల్లో 5 రెట్లు ఎక్కువగా ఉన్నాయన్నారు
తల్లిదండ్రులను కోల్పోయిన 42 మంది చిన్నారులకు జీతాన్ని అందజేసిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్
Posted On 2026-07-05 19:39:21
Readmore >
సకల సౌకర్యాలతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లు...
Posted On 2026-07-04 16:57:14
Readmore >
అడవి జంతువుల వల్ల పంట నష్టాన్ని PMFBY పరిధిలోకి తీసుకురావాలి : కవయిత్రి మంజుల పత్తిపాటి
Posted On 2026-07-04 14:03:34
Readmore >