| Daily భారత్
Logo




టీఎన్జీవో కార్యాలయంలో నీటిపారుదల శాఖ ఉద్యోగుల ఆధ్వర్యంలో సర్వసభ్య సమావేశం

News

Posted on 2025-12-18 18:26:23

Share: Share


టీఎన్జీవో కార్యాలయంలో నీటిపారుదల శాఖ ఉద్యోగుల ఆధ్వర్యంలో సర్వసభ్య సమావేశం

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:జిల్లా కేంద్రంలోని టిఎన్జీవో జిల్లా కార్యాలయం నందు స్వర్గీయ బి స్వామినాథం సమావేశం హాల్లో నీటిపారుదల శాఖ సంఘం ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్ష కార్యదర్శులు స్వామి, సునీత ల అధ్యక్షతన ఏర్పాటుచేసిన నీటిపారుదల శాఖ ఉద్యోగుల సంఘం సర్వసభ్య సమావేశానికి ఎంప్లాయిస్ జేఏసీ జిల్లా చైర్మన్ టిఎన్జీవో జిల్లా అధ్యక్షులు శ్రీ నాశెట్టి సుమన్ కుమార్ గారు టీఎన్జీవో జిల్లా కార్యదర్శి నెత్తికుంట శేఖర్,నీటిపారుదల శాఖ ఉద్యోగుల సంఘం అడక్ కమిటీ రాష్ట్ర కన్వీనర్  లక్ష్మణరావు రాష్ట్ర కో కన్వీనర్ నజీర్ అహ్మద్, టీఎన్జీవో రాష్ట్ర ఉపాధ్యక్షులు గైని గంగారం, రాష్ట్ర కార్యదర్శి పూల శ్రీనివాస్ ముఖ్య అతిథులుగా హాజరవగా... టీఎన్జీవోఎస్ జిల్లా అధ్యక్షులు సంబంధిత శాఖ ఉద్యోగుల సమస్యలపై మాట్లాడుతూ 2025 26 సంవత్సరానికి గాను నీటి పారుదల శాఖ ఉద్యోగుల ఐక్యతను అభినందిస్తూ ఉద్యోగస్తుల ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి టీఎన్జీవో సంఘం వెంట రావాలని, త్వరలో టిఎన్జీవో రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మారం జగదీశ్వర్, ఎస్ ఎం హుసేని ఆధ్వర్యంలో నిర్వహించబోయే ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి నిర్వహించబోయే ఉద్యమ కార్యచరణకు తామందరూ కలిసికట్టుగా రావాలని కోరారు.

 అనంతరం సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ రాష్ట్ర నీటిపారుదల శాఖ నిజామాబాద్ జిల్లా ఉద్యోగులను అభినందించి భవిష్యత్తులో టీఎన్జీవో ఆధ్వర్యంలో నిర్వహించే ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేస్తూ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శుల కు మద్దతుగా నిలిచి ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి అండగా ఉండాలని తెలిపారు. 

అనంతరం నీటిపారుదల శాఖ ఉద్యోగుల సంఘం 2025 26 సంవత్సరానికి గాను నిర్వహించే జిల్లా ఎన్నికలకు ఎన్నికల అధికారిగా వ్యవహరించిన టీఎన్జీవో సలహాదారులు వనమాల సుధాకర్ మాట్లాడుతూ నీటి పారుదల శాఖ ఉద్యోగుల సంఘం ఎన్నికల్లో ఎన్నికల గాను అన్ని పదవులకు సింగిల్ సెట్ నామినేషన్ వచ్చినందున అన్ని పదవులు ఏకగ్రీవంగా ఎన్నికైనట్టుగా తెలియజేస్తూ జిల్లా అధ్యక్షులుగా కే జనార్దన్ జిల్లా కార్యదర్శిగా సామ్యూల్ వెస్లీ కోశాధికారిగా ఇక్బాల్ సహాధ్యక్షులుగా శ్రీనివాస్ మోరే ఉపాధ్యక్షులుగా వెంకటరమణారెడ్డి జగన్మోహన్ వసంత సంయుక్త కార్యదర్శిగా సంపత్ మల్లయ్య సమంత ఆర్గనైజింగ్ సెక్రటరీగా బి జయరాజ్ ప్రచార కార్యదర్శిగా జి శ్రీనివాస్ కార్యవర్గ సభ్యులుగా అజీమ్ ఆశయ చిన్న గంగారం చెన్న శివరాజ్ తదితరులు ఏకగ్రీవంగా ఎన్నికైనట్టుగా ప్రకటించారు.

Image 1

సింగర్ మంగ్లీపై కేసు నమోదు

Posted On 2026-04-11 11:02:54

Readmore >
Image 1

కామారెడ్డి ఎమ్మెల్యే సహకారంతో ఎంజిఎన్ఆర్ ఈజీఎస్ కింద పది లక్షల విలువగల సీసీ రోడ్లు మంజూరు

Posted On 2026-04-11 10:47:57

Readmore >
Image 1

సిరిసిల్ల కలెక్టరేట్ బైపాస్ రోడ్డులో రూ. 2.81 కోట్లతో కొత్త 33/11 కేవీ సబ్‌స్టేషన్ మంజూరు

Posted On 2026-04-11 08:51:32

Readmore >
Image 1

ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని ఎస్బిఐ ఎటిఎం మిషన్ మాయం

Posted On 2026-04-11 08:33:02

Readmore >
Image 1

గంజాయి సేవిస్తున్న ముగ్గురు వ్యక్తుల అరెస్ట్, డీ-అడిక్షన్ సెంటర్‌కు తరలింపు

Posted On 2026-04-10 21:55:23

Readmore >
Image 1

సెల్ టవర్ బ్యాటరీల చోరీలకు పాల్పడతున్న అంతర్ రాష్ట్ర ముఠా అరెస్టు

Posted On 2026-04-10 21:17:45

Readmore >
Image 1

డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో దొరికితే వాహనం సీజ్ చేసే అధికారం పోలీసులకు లేదు

Posted On 2026-04-10 21:16:25

Readmore >
Image 1

అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న రెండు టాక్టర్లు పట్టుకున్న చండ్రుగొండ పోలీసులు

Posted On 2026-04-10 20:50:16

Readmore >
Image 1

బొత్స తో తెలుగుశక్తి అధ్యక్షుడు బి.వి.రామ్ భేటీ

Posted On 2026-04-10 20:49:00

Readmore >
Image 1

పీజీ ఫలితాలు విడుదల

Posted On 2026-04-10 20:44:45

Readmore >