Posted on 2025-12-20 20:15:59
డైలీ భారత్ న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవి పల్లి మండలం బోడుగుట్ట శేషగిరి నగర్ ఇటీవల అనారోగ్యంతో మరణించిన టిజేఎంయు ఉమ్మడి జిల్లాల అధ్యక్షుడు కొప్పుల రమేష్ ఆయన దశదిన కర్మ కార్యక్రమం వారి ఇంటి వద్ద జరిగింది ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి. వారి కుటుంబ కొంత ఆర్థిక సహాయాన్ని అందించడం జరిగింది. వారి కుటుంబానికి ఎల్లప్పుడూ అండదండలుగా ఉంటామని హామీ ఇచ్చినారు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మీడియా మిత్రులు కురుమేల శంకర్, దాసరి సాంబయ్య, అరుణ్ తేజ్, ఉమ్మడి జిల్లాల డైలీ భారత్ న్యూస్ స్టాఫ్ రిపోర్టర్ గుమ్మడి మహేష్, తదితరులుకార్యక్రమంలో పాల్గొన్నారు
ఒలింపిక్ స్ఫూర్తిని ప్రతి ఇంటికీ తీసుకెళ్లాలి : మంత్రి వాకిటి శ్రీహరి
Posted On 2026-06-23 11:09:19
Readmore >
పల్నాడు జిల్లా : అఖిల భారత అయ్యప్ప భక్తుల సంఘం రాష్ట్ర కార్యదర్శిగా కొప్పురావూరి గిరీష్ కుమార్
Posted On 2026-06-22 21:29:25
Readmore >
నకిలీ ట్రక్ చిట్టీలు సృష్టించి ప్రభుత్వ ధాన్యాన్ని మళ్లించిన కేసులో మరో నిందుతుడు అరెస్టు రిమాండ్
Posted On 2026-06-22 21:24:09
Readmore >
ABVP ఈ నెల 23న రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలు బంద్ కి పిలుపునిచ్చింది
Posted On 2026-06-22 20:54:00
Readmore >
చిన్నారి సహస్ర ఉన్నత విద్యకు శ్రీమాతా సేవ చారిటబుల్ సంస్థ అండ
Posted On 2026-06-22 20:51:08
Readmore >
సభ్యత్వం లోనే కాదు రక్తదానంలో కూడా ముందంజలో రెడ్ క్రాస్ కామారెడ్డి
Posted On 2026-06-22 20:50:12
Readmore >
అత్యవసర పరిస్థితులలో లో రక్తదానం చేసిన ప్రముఖ వ్యాపార వేత్త చిలా గోపి
Posted On 2026-06-22 20:48:51
Readmore >
జిల్లాలో యూరియా నిల్వలు సమృద్ధిగా ఉన్నాయి – రైతులు ఆందోళన చెందవద్దు : జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్
Posted On 2026-06-22 20:47:06
Readmore >