Posted on 2025-12-20 20:15:59
డైలీ భారత్ న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవి పల్లి మండలం బోడుగుట్ట శేషగిరి నగర్ ఇటీవల అనారోగ్యంతో మరణించిన టిజేఎంయు ఉమ్మడి జిల్లాల అధ్యక్షుడు కొప్పుల రమేష్ ఆయన దశదిన కర్మ కార్యక్రమం వారి ఇంటి వద్ద జరిగింది ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి. వారి కుటుంబ కొంత ఆర్థిక సహాయాన్ని అందించడం జరిగింది. వారి కుటుంబానికి ఎల్లప్పుడూ అండదండలుగా ఉంటామని హామీ ఇచ్చినారు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మీడియా మిత్రులు కురుమేల శంకర్, దాసరి సాంబయ్య, అరుణ్ తేజ్, ఉమ్మడి జిల్లాల డైలీ భారత్ న్యూస్ స్టాఫ్ రిపోర్టర్ గుమ్మడి మహేష్, తదితరులుకార్యక్రమంలో పాల్గొన్నారు
జూదం జీవితాలను చిన్నాభిన్నం చేస్తుంది : జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపిఎస్
Posted On 2026-04-12 18:47:01
Readmore >
కామారెడ్డి పట్టణంలోని వీఆర్కే ఇంటర్ విద్యార్థులు తమ ప్రతిభతో ఉత్తమ ఫలితాలు సాధించారు
Posted On 2026-04-12 18:45:08
Readmore >
భార్యను కాపురానికి పంపడం లేదని.. అత్తను కరెంట్ షాక్ తో చంపడానికి ప్రయత్నించిన అల్లుడు
Posted On 2026-04-12 13:50:08
Readmore >
ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశాన్ని ప్రారంభించిన జంగంపల్లి సర్పంచ్ శ్రీ వాణి వాసు
Posted On 2026-04-12 12:39:23
Readmore >
పేదింటి పెళ్లికూతురికి పుస్తే మట్టలు అందచేసిన TPCC రాష్ట జనరల్ సెక్రటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి
Posted On 2026-04-12 11:41:31
Readmore >
డీ అడిక్షన్, కౌన్సెలింగ్ కేంద్రాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి గితే
Posted On 2026-04-11 22:48:59
Readmore >