Posted on 2025-12-21 06:47:20
డైలీ భారత్ న్యూస్, రంగారెడ్డి జిల్లా: ఇటీవల జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపర్చిన షాబాద్ గ్రామం సర్పంచ్ గుండాల అశోక్ , ఉపసర్పంచ్ దండు రాహుల్ గుప్తా, వార్డు సభ్యులు విజయం సాధించిన సందర్భంగా జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ ఎలుగంటి మధుసూదన్ రెడ్డి అభినందనలు తెలిపారు. శనివారం ఆయన నివాసంలో విజేతలను ఘనంగా సత్కరించారు.గ్రామంలో ఎలాంటి సమస్య వచ్చినా ప్రజలకు అందుబాటులో ఉండి వెంటనే పరిష్కరించాలని సూచించారు. అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను గ్రామ ప్రజలకు పూర్తిస్థాయిలో చేరవేసి, షాబాద్ గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వార్డు మెంబర్లు, కార్యకర్తలు పాల్గొన్నారు.
కూలీలను కబళించిన ప్రమాదం.. టైరు పేలడంతో బోల్తాపడ్డ టాటా ఏస్, ముగ్గురు మృతి
Posted On 2026-06-23 12:14:31
Readmore >
నిజామాబాద్ లో ఎక్సైజ్ సూపరిండెంట్ ఇంట్లో ఏసీబీ అధికారుల దాడుల కలకలం
Posted On 2026-06-23 11:59:52
Readmore >
ఒలింపిక్ స్ఫూర్తిని ప్రతి ఇంటికీ తీసుకెళ్లాలి : మంత్రి వాకిటి శ్రీహరి
Posted On 2026-06-23 11:09:19
Readmore >
పల్నాడు జిల్లా : అఖిల భారత అయ్యప్ప భక్తుల సంఘం రాష్ట్ర కార్యదర్శిగా కొప్పురావూరి గిరీష్ కుమార్
Posted On 2026-06-22 21:29:25
Readmore >
నకిలీ ట్రక్ చిట్టీలు సృష్టించి ప్రభుత్వ ధాన్యాన్ని మళ్లించిన కేసులో మరో నిందుతుడు అరెస్టు రిమాండ్
Posted On 2026-06-22 21:24:09
Readmore >
ABVP ఈ నెల 23న రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలు బంద్ కి పిలుపునిచ్చింది
Posted On 2026-06-22 20:54:00
Readmore >
చిన్నారి సహస్ర ఉన్నత విద్యకు శ్రీమాతా సేవ చారిటబుల్ సంస్థ అండ
Posted On 2026-06-22 20:51:08
Readmore >