Posted on 2025-12-22 18:27:36
ఆర్టిఐ కార్యకర్త షేక్ మన్సూర్ అలీ
డైలీ భారత్ న్యూస్, హుజూర్ నగర్:హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలో కొత్త బస్టాండు ఆవరణలో మున్సిపల్ అధికారులు ఏర్పాటు చేసిన సులబ్ కాంప్లెక్స్ తాళాలు వేసి ఉండటం వలన నిత్యం బస్సులలో ప్రయాణించే ప్రయాణికులు మహిళలు వృద్ధులు దివ్యాంగులు మల మూత్రాల విసర్జన కోసం అనేక ఇబ్బందులు బాధలు పడుతున్నారు. మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి కొత్త బస్టాండు ఆధునీకరణకు నిధులు విడుదల చేసి ప్రయాణికులకు ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకుంటుంటే సంబంధిత మున్సిపల్ ఆర్టీసీ అధికారులు మాత్రం ప్రయాణికుల ఇబ్బందులను బాధలను పట్టించుకోకుండా బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తు ప్రయాణికులకు కనీస సౌకర్యాలు ఏర్పాటు చేయడంలో విఫలం అవుతున్నారు. ప్రజా ప్రభుత్వంలో మున్సిపల్ అధికారులు ఆర్టీసీ అధికారులు వెంటనే స్పందించి ప్రజలకు ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు బాధలు కలగకుండా వెంటనే చర్యలు తీసుకోవాలని సామాజిక ఆర్టిఐ పర్యావరణ కార్యకర్త షేక్ మన్సూర్ అలీ సంబంధిత అధికారులను కోరారు.
జూదం జీవితాలను చిన్నాభిన్నం చేస్తుంది – అక్రమ పేకాటపై పోలీసుల ఉక్కుపాదం
Posted On 2026-04-21 19:56:02
Readmore >
జనగణన 2027 – స్వీయ ఎన్యూమరేషన్ లో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొనండి
Posted On 2026-04-21 19:53:11
Readmore >
సంతలో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలి బీజేపీ నాయకులు తంబళ్ల రవి డిమాండ్
Posted On 2026-04-21 18:31:56
Readmore >
బాధ్యతాయుతంగా జనగణన పూర్తి చేయాలి : సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-04-21 17:08:06
Readmore >
హాష్ ఆయిల్ స్మగ్లింగ్కు పాల్పడుతున్న అంతర్ రాష్ట్ర ముఠా అరెస్టు...కోట్ల విలువ గల హషీష్ ఆయిల్ స్వాధీనం
Posted On 2026-04-21 16:28:14
Readmore >