Posted on 2025-12-24 23:22:51
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: చౌదరిగూడ మండల కేంద్రానికి చెందిన కోనేరి శోభారాణి ఇటీవలే అనారోగ్యంతో బాధపడుతూ హాస్పిటల్ లో జాయిన్ అయ్యారు.ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డిని విన్నవించడంతో వారు స్పందించి ముఖ్యమంత్రి సహాయ నిధి ఎల్ ఓ సి ద్వారా రూ.1,10,000/- కాపీ వారి కుటుంబ సభ్యులకు బుధవారం అందజేసినారు.ఈ సందర్భంగా ఎమ్మెల్సీ నవీన్ రెడ్డికి వారి కుటుంబ సభ్యులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపినారు..ఈ కార్యక్రమంలో జిల్లెడ్ మాజీ సర్పంచ్ బాబురావు,చింతకుంట తండా మాజీ సర్పంచ్ హరినాయక్,నాయకులు నర్సింగ్ రావు,పాండు నాయక్ తదితరులు పాల్గొన్నారు.
వీర్లపల్లిలో పచ్చని మారణకాండ: ఎమ్మెల్యే నోట "పిచ్చి మొక్కల" మాట!
Posted On 2026-04-26 07:56:12
Readmore >
పెట్రోల్, డీజిల్ నిల్వలపై ఆందోళన వద్దు : కలెక్టర్ కృతిక శుక్ల
Posted On 2026-04-25 22:28:14
Readmore >
కానిస్టేబుల్ భార్య, అతడి కుమారుడ్ని కత్తితో పొడిచి చంపిన ప్రియురాలు
Posted On 2026-04-25 21:27:36
Readmore >
రాజన్న సిరిసిల్ల జిల్లా : బాల్య వివాహం... అడ్డుకున్న అధికారులు..
Posted On 2026-04-25 17:10:44
Readmore >