Posted on 2025-12-27 09:59:24
డైలీ భారత్, జూలూరుపాడు:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం పాపకొల్లు గ్రామంలో బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి ప్రజా సమస్యల పోరాటానికి తన ప్రాణాలను సైతం అర్పించిన మహనీయుడు వంగవీటి మోహన్ రంగా 37 వర్ధంతి సందర్భంగా పాపకొల్లు బొడ్రాయి సెంటర్ నందు ఘనంగా నివాళులర్పించి ఆయన చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు తర్వాత మిఠాయిలు పంచుకున్నారు పాపకొల్లు మున్నూరు కాపు సోదరీ సోదరీమణులు మహానీయుడికి వర్ధంతి స్మరించుకుంటూ నివాళులు అర్పించారు భవిష్యత్తులో ఆయన విగ్రహాన్ని పాపకొల్లు ఆవిష్కరించుకుందామని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్నూరు కాపు సోదరీ సోదరీమణులు అభిమానులు నాయకులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు
తెలంగాణ రాష్ట్రంలోని పోలీసు సిబ్బందికి "పుట్టినరోజు", "వివాహ వార్షికోత్సవం రోజు" లలో సెలవులు : డిజిపి బి. శివధర్ రెడ్డి
Posted On 2026-04-27 22:00:34
Readmore >
కుటుంబ కలహాల నేపథ్యంలో భార్య చేత భర్త హత్య – నిందితురాలు అరెస్ట్
Posted On 2026-04-27 21:45:44
Readmore >