| Daily భారత్
Logo




జక్కుల మల్లయ్యను పరామర్శించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు

News

Posted on 2025-12-29 08:33:53

Share: Share


జక్కుల మల్లయ్యను పరామర్శించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు

డైలీ భారత్, హుజూర్ నగర్:హుజూర్ నగర్ పట్టణ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు జక్కుల మల్లయ్య ఇటీవల పొలం వరం మీద కాలు జారి తొడ ఎముక ఫ్రాక్చర్‌ కాగా హుజూర్ నగర్ పట్టణానికి చెందిన స్వాతి ఆర్థోపెడిక్ సెంటరుకు చెందిన డాక్టర్ అనంతు శేఖర్ ఖమ్మం పట్టణంలోని ప్రైవేట్ ఆసుపత్రిలో ఫ్రాక్చర్‌కు విజయవంతంగా సర్జరీ పూర్తి చేశారు. సర్జరీ అనంతరం హుజూర్ నగర్ స్వాతి ఆర్థోపెడిక్ సెంటర్లో చికిత్స తీసుకుంటున్న జక్కుల మల్లయ్యను ఆదివారం హుజూర్ నగర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు పరామర్శించి యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు ఆరోగ్య విషయంలో కొద్ది రోజులు విశ్రాంతి తీసుకొని త్వరగా కోలుకొని ప్రజా జీవితంలోకి రావాలని వారు ఆకాంక్షించారు

Image 1

కరీంనగర్‌లో కాల్పుల కలకలం

Posted On 2026-05-03 13:56:46

Readmore >
Image 1

ఢిల్లీలో పేలిన ఏసీ.. తొమ్మిది మంది మృతి

Posted On 2026-05-03 11:50:01

Readmore >
Image 1

హైదరాబాద్ లో దారుణమైన ఘటన...మరో హిట్ అండ్ రన్ కేసు..!

Posted On 2026-05-03 11:18:35

Readmore >
Image 1

అబ్దుల్ కలాం ఫౌండేషన్ లో దమ్మన్నపెట్ విధ్యార్థులు

Posted On 2026-05-03 00:00:34

Readmore >
Image 1

గ్యాస్ దొంగలను పట్టించిన తండ్రీకొడుకులకు సీపీ సజ్జనర్ సత్కారం

Posted On 2026-05-02 23:56:32

Readmore >
Image 1

మర్రిపల్లి ప్రాజెక్ట్ పనులను వేగవంతం చేయాలి : రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

Posted On 2026-05-02 23:48:08

Readmore >
Image 1

చోరీ కేసులో నిందితుడి అరెస్ట్

Posted On 2026-05-02 23:19:44

Readmore >
Image 1

పత్రికా స్వేచ్ఛ… సమాజం ఊపిరి

Posted On 2026-05-02 22:28:56

Readmore >
Image 1

ట్రాఫిక్ పెండింగ్ చలాన్ల వ్యవహారం.. డీజీపీకి హైకోర్టు నోటీసులు

Posted On 2026-05-02 22:26:17

Readmore >
Image 1

గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మహిళకు సకాలంలో రక్తం అందజేత

Posted On 2026-04-29 19:01:13

Readmore >